Home » Odisha
దేశీయంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన రక్షణ మిస్సైల్స్ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఇవి తక్కువ శ్రేణి కలిగిన రక్షణ మిస్సైల్స్. వాయు తలం నుంచి వచ్చే ప్రమాదాల్ని అడ్డుకుంటాయి.
శవాన్ని ఇంట్లో దిగబెట్టారు. అయితే సంధకు కింది కులానికి చెందిన వైద్యుడు పోస్ట్మార్టం నిర్వహించాడని తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు.. అంత్యక్రియలకు రావడానికి ముందుకు రాలేదు. సరి కదా.. శవాన్ని చూసేందుకు కూడా వారి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆ గ�
భారత వైమానిక దళం సత్తాని ప్రపంచానికి చాటి చెప్పేలా విన్యాసాలు నిర్వహిస్తుంది ఎయిర్ ఫోర్స్. తాజాగా ఒడిశాలోని పూరి పట్టణంలో, ‘సూర్య కిరణ్’ బృంద ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో వీరి కార్యకలాపాలు కొనసాగాయని.. పౌరులు, భద్రతా దళాలపై జరిగిన పలు దాడులు, హత్యలో వీరి హస్తముందని పోలీసులు పేర్కొన్నారు. అంతే కాకుండా కొన్ని నక్సల్ నెట్వర్క్ కీలక ఆపరేషన్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు.
ఇళ్లు, పొలాలు, చెట్లు, చేమలు ఇలా ఎక్కడ చూసినా చీమలే..గుట్టలు గుట్టలుగా చీమలు. కుట్టి కుట్టి నరకయాతన పెడుతున్నాయి. దీంతో ఏకంగా చీమల దెబ్బకు తాళలేక ఊరు ఖాళీ చేసి వలస వెళ్లిపోతున్నారు గ్రామస్థులు .. దీంతో రాణి చీమ కోసం వేట మొదలుపెట్టారు శాస్త్రవే�
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. రత్నభాండాగారంలోని మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో భారీగా వజ్ర, వైడూర్య, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు వంటివి ఉన్నాయని చరిత్రకారులు అంట�
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు కంచుకోట అయిన కటాఫ్ ఏరియాలో సుమారు 150 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసులు ముందు లొంగిపోయారు.
దేశంలో వర్షాలు, వరద ఉధృతి కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా 31 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
భారత్లో టమాటా ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో ఈ ఏడాది మే 6న తొలి కేసు కేరళలో నమోదైన విషయం తెలిసిందే. తాజాగా, ఒడిశాలో 26 మంది చిన్నారులకు టమాటా ఫ్లూ సోకింది. ఈ వివరాలను లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ తెలిపింది. వారంతా 1 నుంచి 9 ఏళ్ళ మధ్య వయసు ఉన్
పైకి కూరయగాల షాపు..సైడ్ బిజినెస్ గా చక్కగా గంజాయి కూడా చక్కగా అమ్మేస్తున్నాడు ఓ కూరగాయల వ్యాపారి. మెయిన్ బిజినెస్ కూరగాయల అమ్మకమే అయినా సైడ్ బిజినెస్ గా ఏకంగా గంజాయిని అమ్మేస్తున్నాడు. అది తెలిసిన ఎక్సైజ్ అధికారులు సరదు వ్యాపారి ఆట కట్టించా