Home » Offer
MATTER AERA అనుభవం కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, వాహనాన్ని విజయవంతంగా ముందస్తుగా బుక్ చేసుకునే వ్యక్తులకు జూన్లో ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ రైడ్లను అందిస్తుంది. ఈ పరిమిత-సమయ అవకాశం పర్యావరణ స్పృహ కలిగిన వ్యక్తులను ఆకర్షించడానికి
నిరుద్యోగుల కోసం యూఎస్లో ఓ లాండ్రీ షాప్ మంచి ఆలోచన చేసింది. అందుకోసం ఓ సర్వీస్ మొదలుపెట్టింది. జనం ఇప్పుడు ఆ లాండ్రీ స్టోర్ని మెచ్చుకుంటున్నారు.
వైసీపీలో అంతర్యుద్ధం జరుగుతోందని..ఇక సునామీ ఖాయం అని ఇక త్వరలోనే వైసీపీ నేతలు తట్టాబుట్టా సర్ధుకుని జంప్ అవ్వటానికి రెడీగా ఉన్నారని అన్నారు చంద్రబాబు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఈసమయంలో మరోసారి వైసీపీ చిరంజీవికి ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అధికంగా ఉన్న కాపు ఓట్లపై జనసేన, బీజేపీ ఫోకస్ పెట్టాయి.
నోకియా అత్యంత శక్తివంతమైన 5G స్మార్ట్ఫోన్ని మార్కెట్లోకి తీసుకుని వస్తోంది.
పంజాబ్ CM అమరీందర్ సింగ్ హర్యానా CM ఎమ్ఎల్ ఖట్టర్ కు ఓ స్వీట్ ఆఫర్ ఇచ్చారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే రైతులే కాదు నేను కూడా సీఎం ఖట్టర్కు లడ్డూలు తినిపిస్తానని తెలిపారు.
ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా దళాల ఉపసంహరణతో అక్కడ మరోసారి తాలిబన్లు రాజ్యమేలడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ టెలికాం సేవల సంస్థ "వొడాఫోన్ ఐడియా లిమిటెడ్(VIL)" విషయంలో ఆ సంస్థ ప్రమోటర్ కుమార మంగళం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.
IRCTC(ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)టూరిజం..లేహ్-లడఖ్ కోసం ఓ టూర్ ప్యాకేజీని ప్రకటించింది
కరోనా వ్యాక్సిన్ వచ్చి ఇంతకాలం అయినా చాలా ప్రాంతాల్లో టీకా వేయించుకోవటానికి జనాలు భయపడుతునే ఉన్నారు. ఈక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకుంటే 20 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తామని.. ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. రకాలుగా ప్ర�