-
Home » official
official
Punjab: స్వర్ణ దేవాలయం ఇండియాలో లేదట, పంజాబ్లో ఉందట.. త్రివర్ణ పతాకం ఉందని లోపలికి అనుమతించలేదు
ఒక మహిళను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. కారణం ఆమె బుగ్గలపై త్రివర్ణ పతాకం రంగులు ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్తుండగా ఇదే విషయాన్ని చెప్పి సిబ్బంది అడ్డుకున్నారు. అంతేనా.. ‘ఇది ఇండియా కాదు, పంజాబ్’ అంటూ వ్యాఖ్యానించడం మరింత తీవ్రతకు కారణమైంది
Mamata Banerjee: అక్రమాస్తులున్నట్లు తేలితే బుల్డోజర్లు తీసుకురండి.. అధికారులకు మమత సూచన
తన దగ్గర అక్రమాస్తులు ఉన్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిజంగా అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే బుల్డోజర్లు తీసుకొచ్చి, వాటిని కూల్చాలని అధికారులకు సూచించారు.
Indonesia Volcano: బద్దలైన అగ్నిపర్వతం.. 13మంది మృతి
ఇండోనేషియాలోని అతిపెద్ద దీవి జువాలో గల సుమేరు అగ్నపర్వతం బద్దలైంది.
Poison: పాయిజన్” మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాత సి.కళ్యాణ్
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా సీఎల్ఎన్ మీడియా నిర్మించిన "పాయిజన్" సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది.
Rakul Preet Singh: త్వరలోనే రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. వరుడు ఎవరంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రమ్ వేదికగా ప్రకటించింది.
Prakash Raj: మంచు విష్ణుపై “మా” అధికారికి ఫిర్యాదు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రకాష్ రాజ్!
మంచు విష్ణుపై "మా" ఎన్నికల అధికారికి ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారు.
Sohel serious : సొహైల్ గొడవ..చివరిలో ట్విస్ట్..వీడియో వైరల్
బిగ్ బాస్ రియాల్టీ షోలో ఉన్న సొహైల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తోంది.
వీళ్లు మనుషులేనా : ముసలోళ్లను ట్రక్కులో తీసుకెళ్లి..శివారులో వదిలేశారు..వీడియో వైరల్
Indore MC official suspended : మానవత్వం ఉన్న వారిని ఈ వీడియో కదిలించివేస్తోంది. వృద్ధులపై మున్సిపాల్టీ సిబ్బంది జులుం ప్రదర్శించారు. బలవంతంగా ట్రక్కుల్లో ఎక్కించి నగర శివారు ప్రాంతంలో వదిలేశారు. నడిరోడ్డుపైనే దించేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనికి స�
మీడియా వెళ్లిపోతుంది, మీరు ఇక్కడే ఉంటారు…హత్రాస్ బాధితురాలి తండ్రిని బెదిరించిన జిల్లా మెజిస్ట్రేట్
ఉత్తరప్రదేశ్ హత్రాస్ కు చెందిన 19 ఏళ్ళ దళిత యువతిపై సెప్టెంబర్ 14న సామూహిక లైంగికదాడి జరుగగా ఢిల్లీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం చనిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్న విషయం తెల�
కరోనా : నవంబర్ నాటికి చైనా వ్యాక్సిన్
నవంబర్ నాటికి సాధారణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఆ దేశంలో నాలుగు కరోనా వైరస్ వ్యాక్సిన్ లు తయారవుతున్నాయి. క్లినికల్ ట్రయల్�