Home » Olympics 2024
పారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.
పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో పతకాల పట్టికలో అమెరికా, చైనా మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ జరిగింది. సొంతగడ్డపై 2008లో జరిగిన ఒలింపిక్స్ లో ఒక్కసారి మాత్రమే ..
2020 టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత్ ఏడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. పారిస్ లో మాత్రం కేవలం ఆరు పతకాలకే పరిమితం అయింది.
రెజ్లింగ్ లో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధూ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
పారిస్ ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకున్న తరువాత నీరజ్ చోప్రా మాట్లాడారు. దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కానీ..
పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా 11వ రోజు (మంగళవారం) ప్రధాన ఈవెంట్లు ఉన్నాయి. వరుసగా రెండో ఒలింపిక్ పతకంపై కన్నేసిన భారత్ పురుషుల హాకీ జట్టు ..
మోహక్ నహ్తా తన లింక్డ్ ఇన్ లో ఫోస్ట్ ద్వారా ఆఫర్ గురించి చెప్పారు. అయితే, ఈ ఆఫర్ ప్రాసెస్ ఏంటో చెప్పాలంటూ లింక్డిన్ యూజర్లు ఈ పోస్ట్ ను తెగ వైరల్ చేశారు.
ఇండియా తరపున బ్యాడ్మింటన్ డబుల్స్ లో ఆడిన సాత్విక్ సాయిరామ్- చిరాగ్ శెట్టి క్వార్టర్స్ వరకు వెళ్లి ఓటమి పాలయ్యారు.
పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో భారత పతకాశలు మోస్తున్న యువ షట్లర్ లక్ష్యసేన్ మరో అడుగు ముందుకేశాడు. సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు.
పారిస్ ఒలింపిక్స్లో యువ షూటర్ స్వప్నిల్ కాంస్య పతకాన్ని సాధించాడు.