Home » Omicron
దక్షిణాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో చాపకింద నీరులా మెల్లమెల్లగా మహమ్మారి విస్తరిస్తోంది.
కోవిడ్ మరోసారి పంజా విసురుతోంది. శీతాకాలంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుంటం కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుంటం ఆందోళనకు గురిచేస్తోంది
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఢిల్లీలోనూ 980 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలోకి మరో కరోనా కొత్త వేరియంట్ ప్రవేశించింది. ఒమిక్రాన్ బీఎఫ్7 పేరుతో వచ్చిన కొత్త వేరియంట్ త్వరగా వ్యాపించే సామర్ధ్యం కలిగి ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా మహమ్మారి కొత్త సబ్ వేరియంట్ BA 2.75 ఇండియాలోకి ఎంటర్ అయిపోయింది. ఇజ్రాయెల్ నిపుణుల ప్రకారం.. దాదాపు 10 రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇండియన్ హెల్త్ మినిష్ట్రీ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ సబ్వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు భారత్లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం స్పష్టం చేసింది.
అయితే రానున్న రోజుల్లో ఒమిక్రాన్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకొచ్చి కల్లోలం సృష్టించే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేయవని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెప్తున్�
జంతువుల్లో కరోనా వైరస్ వేల సంఖ్యలో ఉత్పరివర్తనాలకు గురవుతూ మానవుల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రకంగా, అత్యంత ప్రాణాంతక వేరియంట్ గా పరివర్తనం చెందేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు అమెరికా చెందిన ప్రజ ఆరోగ్య నిపుణులు అమితా గుప్తా తెలిపారు.
ఒమిక్రాన్ BA-4, BA-5 సబ్ వేరియంట్లు మునుపటి BA-2 సబ్ వేరియంట్ కంటే ఎక్కువ వ్యాప్తిని కనిపిస్తున్నాయని, ఇది అసలు ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఎక్కువ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు...
Omicron BA.2.12.1 : దేశంలో కరోనా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా మహమ్మారి నాల్గో వేవ్తో పంజా విసిరే పరిస్థితి కనిపిస్తోంది.