Home » Omicron
ఒమిక్రాన్ తో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోక గ్రామంలో గ్రామస్తులు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలం గూడెం గ్రామస్తులు పది రోజుల పాటు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకట
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. అమెరికా వంటి దేశాలలో ఇది పండుగ సీజన్. క్రిస్మస్, న్యూఇయర్ వేళ అంతర్జాతీయ ప్రయాణికులత
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశంలో ఒకేరోజు 164 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సిద్ధంగా..
వివిధ దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించ
తెలంగాణలో ఉధృతంగా ఒమిక్రాన్ వ్యాప్తి
ఒమిక్రాన్ భారత్లనూ వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు కనిపిస్తూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 82 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయంపై ఒమిక్రాన్ ప్రభావం పడింది. ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడంతో ఆలయ వేళల్లోనూ మార్పులు చేశారు.
ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరింది.