Home » Omicron
యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. తెలంగాణ రాష్ట్రంలోనూ కలవరపెడుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. క్రమంగా ఒమిక్రాన్.
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 30వేల 717 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.
మహారాష్ట్రలో ప్రజా ప్రతినిధులను కోవిడ్ మహమ్మారి వణికిస్తోంది. రాష్ఠ్రంలోని 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకిందని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నాలుగు రోజుల క్రితం వరకు 10 వేలకు దిగువన నమోదైన కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికే ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని వొణికిస్తున్న మహమ్మారి మరో కొత్త రూపంలో బయటపడింది. ఇజ్రాయిల్లో కొత్తరకం కరోనా వేరియంట్ గుర్తించారు
అమెరికాలో కరోనా వైరస్ మూడో వేవ్ విలయతాండవం చేస్తోంది. రెండేళ్ల రికార్డులను అధిగమిస్తూ రెట్టింపు సంఖ్యలో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ రోజువారీ మరణాలు భారీగా పెరిగాయి.
మహారాష్ట్రపై విరుచుకుపడుతున్న ఒమిక్రాన్
ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత భారత్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలొ తొలిసారిగా డిసెంబర్ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా.. ఇప్పుడా సంఖ్య 1270కి చేరింది.
దేశంలొ తొలిసారిగా డిసెంబర్ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా..ఇప్పుడా సంఖ్య 12వందలు దాటింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 1,270కి చేరాయి.
ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. భారత్ సహా ఇతర దేశాల్లో ఒమిక్రాన్ విరుచుకుపడుతోంది. ఈ వేరియంట్పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు సైంటిస్టులు.