Home » Omicron
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును
కేసులు ఇలాగే పెరిగితే లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. జనవరి చివరి వారంలో ఉండవచ్చంటున్నారు.
మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 8 వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.
భారత్ లో ఓ పక్క కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతుంటే మరో పక్క కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అలా దేశంలో ఒమిక్రాన్ కేసులు 1700లకు చేరుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్పై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఫహీమ్ యూనస్ గుడ్ న్యూస్ చెప్పారు. ఒమిక్రాన్పై అధ్యయన డేటాను విశ్లేషించారు.
యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. తెలంగాణ రాష్ట్రంలోనూ కలవరపెడుతోంది. రాష్ట్రంలో.. ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. క్రమంగా..
సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జంతు ప్రదర్శన శాలలు, వినోద ఉద్యానవనాలు మూసివేయనున్నారు. ఇక నిత్యావసర సేవలకు ఉదయం 10 నుంచి..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతేడాది నవంబర్ చివరి వరకు కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. డిసెంబర్ నెల మొదటి వారంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ప్రారంభమైంది
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు కరోనా సోకగా, తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వైరస్ బారిన పడింది. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు మృణాల్..
ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్లో.. మాస్క్, భౌతికదూరం నిబంధన తప్పనిసరి..