Home » Omicron
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 839 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 150 మంది కోవిడ్ నుంచి కోలుకోగా... పశ్చిమ గోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కోక్కరు
భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా మూడోవ్ వేవ్ నేపథ్యంలో ఒకవైపు ఒమిక్రాన్ కేసులు.. మరోవైపు చలితీవ్రతతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసులు క్రమేపి పెరుగతూ వస్తున్నాయి. బుధవారం 90 వేల పైగా ఉన్న కేసులు గురువారానికి 1లక్షా 17 వేలకు చేరాయి.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జనవరి 31న నిర్వహించాల్సిన 64వ గ్రామీ అవార్డుల వేడుక కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో వాయిదా వేశారు. ఈ విషయాన్ని గ్రామీ అధికారిక కమిటీ..........
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది.
దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తిలో ఉన్నందున కరోనా చికిత్సలో వినియోగించే మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్ ని పలు ఫార్మా సంస్థలు మార్కెట్లోకి విడుదల చేసాయి.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సాధారణ పౌరులతోపాటు పెద్ద సంఖ్యలో రాజకీయ నేతలు, సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య 500 దాటింది. గడిచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్.
ఒమిక్రాన్ ను నిరోధించాలంటే ఎటువంటి మాస్కులు ధరించాలి? క్లాత్ మాస్కులు వాడవచ్చా? లేయర్ మాస్క్ లు సరిపోతాయా? అని ఎన్నో అనుమానాలు. దీంతో మరోసారి మాస్కులపై చర్చ ప్రారంభమైంది..
ఇటలీ నుంచి పంజాబ్ రాజధాని అమృత్సర్కు వచ్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికుల్లో 125 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గురువారం అమృత్సర్ లో విమానం దిగిన తర్వాత చేసిన