Home » Omicron
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరిగాయి. నిన్నటితో (1,825) పోలిస్తే 100 కేసులు పెరిగాయి.
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. నిన్నటితో (984) పోలిస్తే దాదాపుగా డబుల్ అయ్యాయి.
కరోనా సోకిన రోగులలో ఐదు నుంచి పది శాతం మంది మాత్రమే ఆసుపత్రులలో చేరాల్సి వస్తుందని కేంద్రం వెల్లడించింది.
రాత్రి 11 గంటలకు నైట్ కర్ఫ్యూ ప్రారంభమైంది. ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సమయంలో అనవసరంగా బయటకు వెళ్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ వ్యాప్తి రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. మరోసారి కొత్త కేసులు ఆందోళనకర రీతిలో పెరిగాయి.గడిచిన 24 గంటల్లో 70 వేల 697 టెస్టులు చేయగా..
కరోనావైరస్ మహమ్మారి అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతోంది. దేశ రాజధానిలో కల్లోలం సృష్టిస్తోంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు.
ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని, స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం..
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 22,751 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది కరోనాతో మృతి చెందారు.
భారత్ బీ అలర్ట్.. ముందుంది కరోనా కల్లోలం..!