Home » Omicron
అసలే కరోనా మహమ్మారి టెన్షన్ పెడుతుంటే, ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మళ్లీ బ్లాక్ ఫంగస్.. కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది.
పెళ్లిళ్ల పై ఒమిక్రాన్ ఎఫెక్ట్
హైదరాబాద్ మెట్రోను వెంటాడుతున్న కష్టాలు
కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రికాషన్ డోసు వేసేందుకు నిర్దేశించిన వ్యవధిని తగ్గించాలంటూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాయనున్నారు. ప్రికాషన్ డోస్ వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు..
మూడవ దశలోనూ కరోనా విజృంభిస్తుండడంతో ఇప్పుడు విధులు నిర్వహించాలంటే పోలీసు సిబ్బంది భయపడుతున్నారు.
తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు..
ఒమిక్రాన్ వేరియంట్ ఢిల్లీలోని చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జనవరి 9-12తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ చిన్న పిల్లలపై...
సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. రాజకీయ నాయకులను కరోనా భయపెడుతోంది. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు కోవిడ్ బారిన పడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆ రెండు జిల్లాల్లో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
ఏపీలోనూ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.