Home » Omicron
రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు లక్ష దాటడం, కోవిడ్ మృతుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా..
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి కొత్త కేసులు భారీగా సంఖ్యలో వెలుగుచూశాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ట్రాన్స్మిషన్ స్థాయిలోకి వచ్చేయగా ఈ సమయంలోనే మహారాష్ట్రలో స్కూళ్లు తెరవాలని నిర్ణయించుకుంది అక్కడి ప్రభుత్వం.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరోసారి కొత్త కేసులు..
దేశంలో కరోనా మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక లక్ష 20వేల 243 కరోనా టెస్టులు చేయగా..
త్వరలోనే 15ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ గురించి సైంటిఫిక్ డేటా రాగానే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో..
ఒమిక్రాన్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న కొద్దీ, అనేక కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి.