Home » Omicron
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 213 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 10వేల 795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,861 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు..
ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5వేల 879 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 310 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 12మంది చనిపోయారు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11వేల 573 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కోవిడ్ తో చనిపోయారు.
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రముఖ దేశీయ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్కు డ్రగ్స్ కంట్రోలర్ శాఖ (DGCI) డీసీజీఐ.. ఇంట్రానాసల్ కోవిడ్ బూస్టర్ డోసు ట్రయల్స్ కు సంబంధించి అనుమతినిచ్చింది.
కరోనావైరస్ మహమ్మారి ఎవరినీ వదలడం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది.
ఒమిక్రాన్ సోకిన వారికి గుడ్ న్యూస్..!
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 4వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,13,670 కరోనా టెస్టులు చేయగా..