onam

    Anupama Parameswaran : మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఓనమ్ సెలబ్రేషన్స్

    September 9, 2022 / 10:29 AM IST

    మలయాళ ప్రజల పెద్ద పండుగ ఓనమ్ మంగళవారం జరగడంతో మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఇలా సాంప్రదాయంగా చీరలో సెలబ్రేషన్స్ చేసుకొని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    Covid Cases In Kerala : కేరళలో మళ్లీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు

    August 25, 2021 / 09:52 PM IST

    కేరళలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.

    ‘ఓనమ్‌ అగోషం’.. మెరుస్తూ మురిసిపోయిన మల్లూ భామలు..

    September 1, 2020 / 07:51 PM IST

    Mallu Celebrities Onam Celebrations: కేరళ ప్రజలకు ఓనం ప్రత్యేక పండుగ. ఆగస్ట్‌ చివర్లో మొదలై సెప్టెంబర్‌ మొదటివారంలో ముగిసే ఈ పండుగను కేరళవాసులు పదిరోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఇంటి ముందు రంగురంగుల పూల ముగ్గులు వేసి మధ్�

    పెళ్లి కాకుండానే పండగకు అల్లుడిని ఇంటికి తెచ్చింది

    August 31, 2020 / 04:50 PM IST

    Nayanthara and Vignesh Shivan celebrate Onam: లేడి సూపర్ స్టార్ నయనతార, తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌ మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఓనం పండుగను ఘనంగా జరుపుకుంది. చెన్నై నుంచి ప్రైవేట్ జెట్‌లో చేరుకున్న ఈ జంట కొచ్చి విమానాశ్రయంలో నడిచి వెళుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్�

    ఎంత అదృష్టవంతులో : 300రూపాయలతో లాటరీ టిక్కెట్ కొంటే 12కోట్లు వచ్చాయి

    September 19, 2019 / 03:40 PM IST

    కేరళలో జ్యూవెలరీ షాపులో పనిచేసే ఆరుగురు ఉద్యోగులు ఐదు నిమిషాల్లో కోటీశ్వరులైపోయారు. ఒక్క లాటరీ టిక్కెట్ వారి జీవితాల్ని మార్చివేసింది. సరదాగా కొన్న లాటరీ టిక్కెట్ వారిని కోటీశ్వరులని చేసింది. కేరళలోని కొల్లం జిల్లాలోని కరునాగపల్లిలోన�

    మహానటికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

    September 13, 2019 / 11:39 AM IST

    మహానటి సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఓనం పండుగ సందర్భంగా కేరళ ప్రభుత్వం ఆమెకు రాష్ట్ర అవార్డును అందజేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా కీర్తీ సురేష్

    కేరళలో ఘనంగా మొదలైన ఓనం సంబరాలు

    September 2, 2019 / 11:50 AM IST

    కేరళలో ఓనం సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కొచ్చి సమీపంలోని చారిత్రక ప్రాంతమైన త్రిపునిథురాలో ఘనంగా అథం వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఎ.కె.బాలన్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. కొచ్చిని పాలించిన రాజు తమ మొత్తం పరివారం

10TV Telugu News