Onboard Capsized

    పశ్చిమ బెంగాల్‌లో బోటు బోల్తా : గల్లంతైన వారి కోసం గాలింపు

    September 30, 2019 / 01:11 PM IST

    మరో బోటు ప్రమాదం జరిగింది. కానీ ఏపీలో కాదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో రూప్ నారాయణ్ నదిలో ఓ బోటు 50 మందితో వెళుతోంది. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. వరద ప్రవాహం పెరగడంతో బోటు ప్రమాదానికి గురైందని స్థానికులు వెల్లడి�

10TV Telugu News