-
Home » One Year
One Year
CRPF Killed 175 Terrorists : జమ్ముకశ్మీర్ లో 175 మంది ఉగ్రవాదులను అంతమొందించిన సీఆర్పీఎఫ్..
జమ్ముకశ్మీర్ లో సంవత్సర కాలంలో 175 మంది ఉగ్రవాదులను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ హతమార్చింది. మరో 183 మంది ఉగ్రవాదులను సజీవంగా పట్టుకుంది.
Eve Teasing : సరదాగా చున్నీ లాగాను అన్న ఆకతాయి..ఏడాది జైలుశిక్ష వేసిన కోర్టు
రోడ్డు మీద వెళుతున్న యువతి చున్నీ లాగి అభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి కోర్టు ఏఢాది జైలు శిక్ష విధించింది.
Radhika and Sarathkumar : రాధికా, శరత్ కుమార్ లకు జైలు శిక్ష
ప్రముఖ నటులు, దంపతులు శరత్ కుమార్, రాధికలకు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హీట్ పెంచింది.
మయన్మార్లో తిరుగుబాటు.. ఆర్మీ చేతుల్లోకి ప్రభుత్వం
మయన్మార్ దేశంలో ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లుగా సైన్యం ప్రకటన చేసింది. సోమవారం తెల్లవారుజామున మిలటరీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) నాయకురాలు, స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ స
‘దిశ’ ఘటనకు ఏడాది
‘Disha’ Incident : నలుగురు కలిసి ప్లాన్ చేశారు. స్కూటీ పంక్చర్ పేరుతో డ్రామా ఆడారు. నమ్మించి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆపై సజీవదహనం చేశారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున దిశను చంపేశారు. ఆపై పోలీసుల ఎన్కౌంటర్లలో నిందితులు నలుగురూ చనిపోయారు
ప్రాణాలు తీసిన న్యూడిల్స్.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి
family members died eating noodles ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో జనాలు ఏం తింటున్నారో, ఎప్పుడు తయారైయ్యింది తింటున్నారో ఆలోచించే సమయం లేకుండా పోయింది. ఇక జంక్ పుడ్స్ విషయం అయితే చెప్పనక్కర్లేదు. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని నిపుణులు చెబుతున్నా సరే.. అవేవి పట�
మహారాష్ట్ర నుంచి కేరళ చేరడానికి…ఈ ట్రక్కు కు ఏడాది పట్టింది
మహారాష్ట్ర నుంచి కేరళకు చేరడానికి ఓ ట్రక్కుకు సంవత్సరం సమయం పట్టింది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. విక్రం సారాభాయి స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)కు అవసరమైన భారీ, అత్యాధునిక యంత్రాలను తీసుకుని ఈ ట్రక్కు ఆదివారం కేరళ రాజధాని తిరువనంతపురం చ�
ఎమ్మెల్యేలు,మంత్రుల జీతాల్లో ఏడాది పాటు 30శాతం కోత విధించిన కర్ణాటక
కరోనా సంక్షోభహం నేపథ్యంలో ఏడాది పాటు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు,మంత్రులందరి జీతాల్లో 30శాతం కోత విధించేందుకు కార్ణాటక కేబినెట్ ఇవాళ(ఏప్రిల్-9,2020)ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు ప్రభ
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టర్మ్ ను ఏడాది పొడిగించిన కేంద్రం
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో పదవీకాలాన్ని మరో ఏడాది పొడింగించింది కేంద్రప్రభుత్వం. బీపీ కనుంగోను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా పునర్నియమించినట్లు తెలిపిన కేంద్రం ఏప్రిల్-3,2020నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్రప్రభ�
కరోనా ఎఫెక్ట్ : ఏడాది పాటు టోక్యో ఒలంపిక్స్ వాయిదా
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఒలిపింక్స్కు కూడా సోకింది. షెడ్యూల్ ప్రకారం.. ప్రపంచ క్రీడా సంబరం ఒలిపింక్స్ ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వ్యాప్తి వల్ల ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీ