Home » Ongoing
గోదావరిలో 40మందికి పైగా ప్రాణాలు తీసిన బోటు కోసం వేట ఇంకా సాగుతూనే ఉంది. ప్రమాదానికి గురైన పడవ గురించి అన్వేషణ జరుగుతూనే ఉంది. ఇంకా ఆచూకీ లభించని వారి మృతదేహాలను కనుగొంటూనే.. మరోపక్క బోటును నీటి పైకి తీసుకొచ్చే మార్గాలను పరిశీలిస్తున్నాయి రె�
పాపికొండలు విహార యాత్ర విషాదయాత్రగా ముగిసింది. పాపికొండలు చూడాలని వెళ్లిన పర్యాటకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం రాయల్ వశిష్ఠ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10మంది మృతి చెందారు. గల�