Ongoing

    Ganesh Immersion : ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం..బారులు తీరిన విగ్రహాలు

    September 20, 2021 / 07:29 AM IST

    ట్యాంక్‌బండ్‌పై భక్తుల కోలాహలం ఏమాత్రం తగ్గలేదు. గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి మొదలైన నిమజ్జనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.

    భోజనం వద్దన్న బాబు..మంచినీళ్లు కూడా తీసుకోలేదు!

    March 1, 2021 / 03:45 PM IST

    Chandrababu Airport :రేణిగుంట విమానాశ్రయంలో..టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన కొనసాగుతోంది. తనను బయటకు వెళ్లేందుకు అనుమతించాలంటూ..ఆయన నిరసన కొనసాగిస్తున్నారు. ఇందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన విమానాశ్రయంలోని..వీఐపీ రేంజ్ వద్ద….నేలపైనే కూర్చొని

    Farmers’ protest : ఢిల్లీ ఆందోళనల్లో వృద్ధులు..వీరి వయస్సు ఎంతో తెలుసా

    December 26, 2020 / 08:00 PM IST

    Over 90 years old farm protest Delhi : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎంతో మంది రైతన్నలు ఢిల్లీ సరిహద్దుల వెంబడి గడ్డకట్ట చలిలో బైఠాయించి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల్లో వయస్సు మ�

    హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై కొనసాగుతోన్న సస్పెన్స్‌

    July 5, 2020 / 07:58 AM IST

    జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించడంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. గ్రేటర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి మళ్లీ కఠిన లాక్‌డౌన్‌ విధించాలనే ఆలోచనలను ప్రభుత్వం విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాల�

    ఆర్టీసీ సమ్మె @47వ రోజు : హైకోర్టులో విచారణ..ఉత్కంఠ

    November 20, 2019 / 12:16 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మె 47వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని డిపోల దగ్గర కార్మికుల నిరసనలు కొనసాగనున్నాయి. ఇక రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగంలో రూట్లను ప్రైవేటీకరణ చేయొద్దని ఏ చట్టం చెబుతుందో తెలపా

    ఆర్టీసీ సమ్మె : ఆగిన మరో గుండె

    November 14, 2019 / 09:02 AM IST

    తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. సమ్మెపై ప్రభుత్వం వైఖరితో కొంతమంది బలవన్మరణాలకు గురవుతున్నారు. మరికొంతమంది తీవ్ర మనస్థాపానికి గురవుతూ..గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోకి చెందిన కండక్టర్

    ఆగని నిరసనలు : ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికుల ఆందోళనలు

    November 6, 2019 / 04:44 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్న కార్మికులు నవంబర్ 06వ తేదీ బుధవారం ఆర్టీసీ డిపోల ఎదుట కుటుంబసభ్యులతో ఆందోళన నిర్వహించార�

    తిరుమలలో భక్తుల రద్దీ

    October 16, 2019 / 05:40 AM IST

    తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠ క్యూకాంప్లెక్స్ లు అన్ని నిండి భక్తులు బయట నిలిచి ఉన్నార�

    ఆగిన చక్రాలు : ఐదో రోజు..ప్రయాణీకుల ఇక్కట్లు

    October 9, 2019 / 08:05 AM IST

    అటు ఆగిన చక్రాలు.. ఐదో రోజు కూడా కదల్లేదు. నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్న కార్మికులు… ఏమాత్రం తగ్గట్లేదు. ప్రభుత్వం సైతం వెనకడుగు వేయట్లేదు. వరుస నిరసనలు, వినూత్న ప్రదర్శనలు, పోటాపోటీ భేటీలు, ప్రయాణికుల ఇబ్బందుల నడుమ ఆర్టీసీ కార్మికులు చ

    ఆర్టీసీ సమ్మె..నెక్ట్స్‌ ఏంటి? : పట్టువీడని కార్మికులు, మెట్టుదిగని ప్రభుత్వం

    October 9, 2019 / 01:22 AM IST

    సర్కార్‌ మెట్టు దిగడం లేదు. కార్మికులు పట్టు వీడటం లేదు. హక్కుల సాధన వరకు పోరాటమంటోంది కార్మిక లోకం. ప్రజలకు ఇబ్బంది పెట్టేవారిని సహించేది లేదంటూ హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి, కార్మికులకు మధ్య అగాధాన్ని పెంచింది. �

10TV Telugu News