Ongoing

  • Ganesh Immersion : ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం..బారులు తీరిన విగ్రహాలు

    September 20, 2021 / 07:29 AM IST

    ట్యాంక్‌బండ్‌పై భక్తుల కోలాహలం ఏమాత్రం తగ్గలేదు. గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నటి మొదలైన నిమజ్జనం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది.

  • భోజనం వద్దన్న బాబు..మంచినీళ్లు కూడా తీసుకోలేదు!

    March 1, 2021 / 03:45 PM IST

    Chandrababu Airport :రేణిగుంట విమానాశ్రయంలో..టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన కొనసాగుతోంది. తనను బయటకు వెళ్లేందుకు అనుమతించాలంటూ..ఆయన నిరసన కొనసాగిస్తున్నారు. ఇందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన విమానాశ్రయంలోని..వీఐపీ రేంజ్ వద్ద….నేలపైనే కూర్చొని..నిరసన వ్యక్తం…

  • Farmers’ protest : ఢిల్లీ ఆందోళనల్లో వృద్ధులు..వీరి వయస్సు ఎంతో తెలుసా

    December 26, 2020 / 08:00 PM IST

    Over 90 years old farm protest Delhi : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎంతో మంది రైతన్నలు ఢిల్లీ…

  • హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌పై కొనసాగుతోన్న సస్పెన్స్‌

    July 5, 2020 / 07:58 AM IST

    జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించడంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. గ్రేటర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి మళ్లీ కఠిన లాక్‌డౌన్‌ విధించాలనే ఆలోచనలను ప్రభుత్వం విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్యారోగ్య…

  • ఆర్టీసీ సమ్మె @47వ రోజు : హైకోర్టులో విచారణ..ఉత్కంఠ

    November 20, 2019 / 12:16 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మె 47వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని డిపోల దగ్గర కార్మికుల నిరసనలు కొనసాగనున్నాయి. ఇక రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రవాణా రంగంలో రూట్లను ప్రైవేటీకరణ చేయొద్దని…

  • ఆర్టీసీ సమ్మె : ఆగిన మరో గుండె

    November 14, 2019 / 09:02 AM IST

    తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. సమ్మెపై ప్రభుత్వం వైఖరితో కొంతమంది బలవన్మరణాలకు గురవుతున్నారు. మరికొంతమంది తీవ్ర మనస్థాపానికి గురవుతూ..గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోకి చెందిన కండక్టర్ నాగేశ్వర్..…

  • ఆగని నిరసనలు : ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికుల ఆందోళనలు

    November 6, 2019 / 04:44 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్న కార్మికులు నవంబర్ 06వ తేదీ బుధవారం ఆర్టీసీ…

  • తిరుమలలో భక్తుల రద్దీ

    October 16, 2019 / 05:40 AM IST

    తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠ క్యూకాంప్లెక్స్ లు అన్ని నిండి భక్తులు బయట నిలిచి ఉన్నారు.…

  • ఆగిన చక్రాలు : ఐదో రోజు..ప్రయాణీకుల ఇక్కట్లు

    October 9, 2019 / 08:05 AM IST

    అటు ఆగిన చక్రాలు.. ఐదో రోజు కూడా కదల్లేదు. నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్న కార్మికులు… ఏమాత్రం తగ్గట్లేదు. ప్రభుత్వం సైతం వెనకడుగు వేయట్లేదు. వరుస నిరసనలు, వినూత్న ప్రదర్శనలు, పోటాపోటీ భేటీలు, ప్రయాణికుల…

  • ఆర్టీసీ సమ్మె..నెక్ట్స్‌ ఏంటి? : పట్టువీడని కార్మికులు, మెట్టుదిగని ప్రభుత్వం

    October 9, 2019 / 01:22 AM IST

    సర్కార్‌ మెట్టు దిగడం లేదు. కార్మికులు పట్టు వీడటం లేదు. హక్కుల సాధన వరకు పోరాటమంటోంది కార్మిక లోకం. ప్రజలకు ఇబ్బంది పెట్టేవారిని సహించేది లేదంటూ హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి, కార్మికులకు…

10TV Telugu News