Home » ongole
ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. 108 అంబులెన్స్ కు నిప్పుపెట్టి దగ్దం చేశాడు. నేలటూరి సురేష్ అనే మాజీ రౌడీ షీటర్ పదే పదే 108 కు కాల్స్ చేసి విసిగిస్తున్నాడు. 108 సిబ్బంది ఫిర్యాదుతో తాలూకా పోలీసులు సెప్టెంబర్ 15, మంగళవారం రాత్ర
Rise college ongole : కరోనా వైరస్ సోకడంతో చాల మంది తీవ్ర మనస్థాపానికి, భయానికి లోనవుతున్నారు. కొంతమంది మానసిక ఆవేదనకు గురై..ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఒంగోలులో కరోనా సోకిన మహిళ..ఆత్మహత్యకు పాల్పడింది. 4వ అంతస్థు నుంచి దూకింది. తీవ్రగాయాలు కావడంతో అక�
ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా రోగులు పరారయ్యారు. బ్లాక్ నెం.216 నుంచి శ్రీనివాసరావు, నారాయణ రెడ్డి, రామలక్ష్మణరెడ్డి వైద్య సిబ్బంది కళ్లుగప్పి ముగ్గురు రోగులు వెళ్లిపోయారు. పేషెంట్స్ పరారీపై రిమ్స్ సూపరింటెండెం�
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి , ఆమెకు తెలియకుండా ఆమె కూతురుపై కూడా అత్యాచారం చేశాడు. తల్లికి చెపితే … ఇద్దరికీ పెళ్లి చేసేస్తా గొడవ చెయ్యకని చెప్పింది. దీంతో బాధితురాలు దిశ పోలీసు స్టేషన�
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దుండగులు దంపతులపై దాడి చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు భార్యాభర్తలను కట్టేసి వారిపై దాడికి దిగారు. మహిళ జుట్టు కత్తిరించి, కళ్ళళ్ళో కారం చల్లి
కరోనా వైరస్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎదిగొచ్చిన కొడుకులు ముగ్గురు పెళ్లి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారనుకుంటే అందులో ఇద్దరికి కరోనా సోకగా మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదగాధ గుంటూరు జిల్లాలో జరిగింది. వినుకొ
ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం ఫ్లైవోర్ బ్రిడ్జీ దగ్గర ఉద్రిక్తత చోటు చేైసుకుంది. కరోనాతో చనిపోయిన వారిని క్రిస్టియన్ పాలెం స్మశాన వాటికలో ఖననం చేసి వెళ్తున్న అంబులెన్స్ ను స్థానికులు అడ్డుకున్నారు. మూడు అడుగుల లోతులోనే మృత దేహాలను ఖనన�
ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం జరిగింది. ఓ భర్త ఉన్మాదిలా వ్యవహరించాడు. కట్టుకున్న భార్యను అతి
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల భయం ఓ నిండు ప్రాణం తీసింది. కుక్కలు వెంబడించడంతో స్కూటర్ పైనుంచి దూకిన మహిళా పంచాయతీ కార్యదర్శి మృతి చెందారు. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట�
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శనివారం(మార్చి 28,2020) మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 17కి పెరిగింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోద�