Home » ongole
టీడీపీ నేత దారుణ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పదవుల విషయంలో.. స్థానిక పరిస్థితులను లెక్కలోకి తీసుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు.
అద్దంకి బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నిన్న రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చింపేయడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.
ఈ పరిస్థితులన్నీ గమనించే బాలినేని జనసేనలోకి వెళ్ళారన్న టాక్ వినిపిస్తోంది.
వైసీపీ ప్రభుత్వంలో తనపై 32 అక్రమ కేసులు పెట్టారని, చంద్రబాబుని కూడా దూషించారని, టీడీపీ కార్యకర్తలను వేధించారని దామచర్ల మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలో ఉండగా జిల్లాలో అన్నీతానై చక్రం తిప్పిన బాలినేని.. వైసీపీ అధికారంలో ఉండగా అదే విధంగా హవా నడపాలని చూశారని అంటున్నారు.
ఎన్నికల్లో తాను సిఫార్సు చేసిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వకపోవడం, తనకు పదవి దక్కకపోవడంపై అలకబూనారు బాలినేని.
పార్టీ మారబోతున్నారనే సమాచారం ఉన్నా.. ఉండే వాళ్లు ఉండండి పోయే వాళ్లు పొండి. పార్టీ మారే వారిని నేను ఆపలేనంటూ ఇటీవల బాలినేని అన్నారు.
ఒకప్పుడు ఒంగోలులో ఎదురే లేదన్నట్లు హవా నడిపిన బాలినేనిని సవాల్ చేస్తూ పోస్టర్లు వేస్తుండటం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు ల్యాండ్, శాండ్ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపిస్తోంది ప్రభుత్వం.
ఒంగోలులో దారుణం జరిగింది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ కన్నకొడుకును తుపాకీతో కాల్చి చంపాడు.