Home » ongole
టిక్ టాక్.. పచ్చని సంసారాల్లో చిచ్చు రాజేస్తోంది. కుటుంబాల్లో కలహాలు రేపుతోంది. మర్డర్లకు కారణం అవుతోంది. టిక్ టాక్ కారణంగా ఓ భర్త తన భార్యని హత్య చేశాడు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్లాల్ వీధిలో దారుణం జరిగింది. అక్టోబర్ 27న ఫాతిమా అనే మహి
ఒంగోలులోని రీబటన్ టైర్ల గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని…మంటలు ఆర్పేందుకు మూడు గంటలుగా శ్రమిస్తున్నారు. షార్ట్సర్క్యూట్తోనే అగ్ని ప్రమ�
ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉదయం నుండి ఉద్రిక్తత పరిణామాలు జరుగుతున్నాయి. వైసీపీ – టీడీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒంగోలులో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడున్న 47వ పోలింగ్ బూత్ వద్దకు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర
‘రండి.. ఓటేసి వెళ్లండి’ అంటు కలెక్టర్ ఓటర్ల కోసం ఓ ఆహ్వాన ప్రత్రిక వేయటించటం..దాన్ని ప్రదర్శించటంతో ప్రకాశం జిల్లాలో అధికారులు వినూత్న ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటోంది.
వైసీపీ అధికారంలోకి రాగానే తాము ప్రకటించిన పథకాలన్నీ అర్హులైన లబ్దిదారులకు డోర్ డెలివరీ చేస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. జాబు రావాలంటే బాబు రావాలని..ముందు వినిపించిందని..అయితే..ఐదేళ్ల తరువాత జాబు రావాలంటే బాబు పోవాలనే నినాదాల
ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. నామినేషన్ వేసేముందు వైసీపీ వాళ్లు, టీడీపీ వాళ్లు ఒంగోలులోని వల్లూరు గ్రామంలోని వల్లూరమ్మ టెంపుల్ లోకి వెళ్లగా అక్కడ రెండు పార్టీల కార్యకర్తలు తోసుకోవడంతో ఘర్�
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ డెకాయిట్ అంటూ ఏపీ సీఎం బాబు అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు బాబు. పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్పై కూడా వ్యాఖ్యలు చేస్తున్న బాబు ఓటర్�
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి జాబితాను సిద్ధం చేశారు. పెండింగ్ లిస్ట్ ను క్లియర్ చేసే పనిలో బాబు కసరత్తులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మార్చి 14న మొదటి బాబితాలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఒంగోలు లోక్ సభకు మంత్రి శిద్దా రాఘవర�
ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ-వైసీీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. టౌన్ లోని ప్రధాన ఏరియా అయిన కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆయన రాకను నిర�
ఒంగోలు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా నేనే పోటీ చేస్తానని వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పృష్టం చేశారు. మాగుంట చేరికపై మాకు సమాచారం లేదని, గతంలో ఓడిపోయిన వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాకు లేదని ఆయన చెప్పారు. “మ�