-
Home » onions
onions
ఉల్లి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. హెక్టార్కి 50వేలు..
2 లక్షల 67 వేల మెట్రిక్ టన్నుల ఉల్లికిగాను ఇప్పటివరకు 13వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని వెల్లడించారు.
మొబైల్ వాహనాల్లో సబ్సిడీ ఉల్లి విక్రయం...కిలో ధర ఎంతంటే...
దేశంలో ఆకాశన్నంటిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ రంగంలోకి దిగింది. కేంద్రం కిలో ఉల్లిని రిటైల్ గా 25రూపాయలకే విక్రయిస్తోంది....
Minister Dada Bhuse : ఉల్లిగడ్డలు కొనలేకుంటే తినడం మానెయ్యండి.. తినకపోతే కొంపలేమీ మునిగిపోవు : మహారాష్ట్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
పెరిగిన ధరకు ఉల్లిని కొనలేని వారు రెండు నుంచి నాలుగు నెలల పాటు దాని వాడకం మానేస్తే వచ్చే నష్టం ఏమీ ఉండదని తెలిపారు. ఉల్లిగడ్డను తిననంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవన్నారు.
Onion : నేటి నుంచి ఢిల్లీలో సబ్సిడీపై ఉల్లి విక్రయం
దేశంలో ఉల్లి ధరలకు కేంద్రం కళ్లెం వేసింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సోమవారం నుంచి సబ్సిడీపై ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున టమాటాలను సబ్సిడీ ధరకు విక్ర
Onions: ఇప్పటికే టమాటా.. ఇప్పుడు ఉల్లి ధరల భయం.. దీంతో కేంద్ర సర్కారు ఏం చేస్తోందంటే?
ఈ మేరకు ఇవాళ కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నుంచి ఓ ప్రకటన విడుదలైంది. అంతేగాక..
Onion prices : ఈ నెలాఖరు నాటికి కిలో ఉల్లి రూ.70.. క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ హెచ్చరిక
దేశంలో ఉల్లి ధరలు కూడా టమాటా ధరల బాట పట్టనున్నాయా? అంటే అవునంటోంది క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్. ఈ నెలాఖరు నాటికి దేశంలో ఉల్లి ధరలు కిలో 70రూపాయలకు చేరవచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది....
Pani Puri : మరీ ఇంత పొగరా? పానీపూరిలో ఉల్లిపాయలు లేవన్నాడని..
పానీపూరి తినేటప్పుడు ఉల్లిపాయలు లేవన్నాడని ఆ యువతి కోపంతో ఊగిపోయింది. పానీపూరి అమ్మే వ్యక్తితో గొడవకు దిగింది. అతడు నచ్చ చెప్పినా వినిపించుకోలేదు.
Salmonella Outbreak: అమెరికన్లను వణికిస్తున్నకొత్త వ్యాధి.. ఇంట్లో ఉల్లిపాయలను విసిరిపారేస్తున్నారు!
అమెరికాను మరో కొత్త వ్యాధి వణికిస్తోంది. వంటగదిలో ఉండే ఉల్లిపాయే దీనికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Malaysia : ఇతని లంచ్ బాక్స్ చూస్తే..కన్నీళ్లు ఆగవు
ఓ వ్యక్తి తీసుకొచ్చిన లంచ్ బాక్స్ చూస్తే..కన్నీళ్లు ఆగవు. ఇతనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన వారంతా పాపం..అంటున్నారు.
ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడనే అనుమానంతో వ్యక్తిని కొట్టి చంపిన రైతులు, కర్నూలు జిల్లాలో విషాదం
farmers murder man over robbery doubt: అనుమానం పెను భూతమైంది. అనుమానం ఓ నిండు ప్రాణం తీసింది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఉల్లిగడ్డలు దొంగతనానికి వచ్చాడనే అనుమానంతో ఓ వ్యక్తిని రైతులు కొట్టి చంపేశారు. కర్నూలు జిల్లా కోసిగి ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఆదోని మండ