Home » online education
సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న డబ్బు తిరిగిరాదనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Haryana govt: హర్యానా గవర్నమెంట్ శనివారం స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదివే పిల్లలకు ఉచితంగా ట్యాబ్లెట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనా సంక్షోభ సమయంలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకు�
తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులకు సర్వం సిద్ధం అయ్యింది. రేపటి(సెప్టెంబర్ 1,2020) నుంచే డిజిటల్ బోధన ప్రారంభం కానుంది. క్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరా వేయిస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ బోధనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు
కరోనా వైరస్ వ్యాప్తితో దేశ వ్యాప్తంగా యూనివర్శిటీలు, స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.. కరోనా కారణంగా స్కూళ్లకు విద్యార్థులు వెళ్లే పరిస్థితి లేదు.. స్కూళ్లకు బదులుగా ఆన్ లైన్లోనే విద్యార్థులకు చదువు చెబుతున్నాయి. ఆన
కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం కష్టంగా మారింది. రోజుకు 20వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతుండటం బయటకు రాలేని పరిస్థితి. బతుకుదెరువు కోసం తప్పక బయటకు వస్తుండటంతో ఇక చదువుల మాటేంటి. ఈ నేపథ్యంలో దేశంలో విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రా�
కరోనా కారణంగా అంతా మారిపోయింది. పరిస్థితులు, వ్యవస్థల్లో ఊహించని మార్పు కనిపించనుంది. భౌతిక