-
Home » online tickets
online tickets
భద్రాద్రి రామయ్య భక్తులకు గుడ్న్యూస్.. ఆన్లైన్లో సీతారాముల కల్యాణం టికెట్లు.. రేట్లు ఇవే.. బుక్ చేసుకోండిలా
Sri Ramanavami Tickets Online : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు రెడీ అవుతోంది. ఈనెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
Uppal Stadium: 18న ఉప్పల్లో వన్డే మ్యాచ్.. 13 నుంచి ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయం
అజార్ తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయం జరుగుతుంది. పేటీఎం యాప్లో ఈ టిక్కెట్ల విక్రయం ఉంటుంది. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఈ నెల 15–18 వరకు ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు.
Tirumala : ఆగస్టు 24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
అక్టోబరు నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ ఆగస్టు 24న విడుదల చేస్తుంది.
Srisailam Temple: శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులకు ఆన్లైన్లో దర్శనం టికెట్లు
ఆన్ లైన్ ద్వారా రూ.200ల శీఘ్ర దర్శన టికెట్లు, రూ.500ల అతి శీఘ్ర దర్శన టికెట్లు అదే విధంగా ఉచిత సర్వదర్శన టికెట్లు కూడా భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు వెల్లడించారు
Tirumala: తిరుమలలో 300రూపాయల నకిలీ ప్రత్యేక దర్శనం టికెట్లు
తిరుమలలో నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు.
Tirumala Tickets : ఈ నెల 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకునేందుకు ఈనెల 24 ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చెయ్యనుంది.
Laksha Kumkuma Archana : తిరుచానూరులో ఈనెల 29న పద్మావతి అమ్మవారికి లక్ష కుంకుమార్చన
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 29న లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు.
Perni Nani : పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారు : మంత్రి పేర్ని నాని
ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చిరంజీవి తనతో మాట్లాడారని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆడియో ఫంక్షన్ లో పవన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
Tirumala : ఇకపై అందరికీ తిరుమల శ్రీవారి ఉచిత దర్శనం
తిరుమల స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభి
ఆన్లైన్ లో శ్రీవారి కళ్యాణోత్సవం, ఇంట్లోనే శ్రీవారి సేవలో భక్తులు. పోస్ట్లో ప్రసాదాలు, అక్షింతలు
కరోనా కారణంగా శ్రీవారి దర్శనానికి, నిత్య కళ్యాణోత్సవ సేవకు భక్తులు ఇన్నాళ్లు దూరమయ్యారు. అయితే వీరికోసం టీటీడీ ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవారి కళ్యాణోత్సవ సేవతో మరింత చేరువ చేసేలా ఆన్లైన్ సేవలు ప్రారంభించింద�