Home » open letter
ఎన్సీపీ మరింత పటిష్టంగా పనిచేస్తుందని తన బహిరంగ లేఖలో అజిత్ పవార్ పేర్కొన్నారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్, జ్యోతిబా ఫూలే, ఛత్రపతి షాహూ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి వ్యక్తులను ఆయన గుర్తు చేసుకున్నారు.
"మీ దిగజారుడుతనం పగవాడికి కూడా రాకూడదన్నారు.. చంద్రబాబుకు దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ మీద మీకు ధృతరాష్ట్ర ప్రేమ ఉంటే ప్రయోజనం ఏమిటి" అని ప్రశ్నించారు.
ఏపీలో లేఖాస్త్రాలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ముద్రగడ పవన్ కు లేఖ..బుద్ధా వెంకన్న ముద్రగడకు లేఖ ఇలా లేఖలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇక విమర్శలు, ప్రతి విమర్శలు మామూలుగా లేవు.
కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఖారారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ కాపు ఉద్యం నేత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానంటు ప్రకటించారు. త్వరలో రాజకీయాల్లో వస్తానంటూ ప్ర
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ బహిరంగంగా లేఖ రాశారు. సామాజిక పింఛన్ల తొలగింపు దిశగా జారీ చేస్తున్న నోటీసులను జనసేనాని తప్పు పట్టారు. విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో రద్దు చేయాలని చూడడం విచిత్రంగా ఉంద�
సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల నియామకంలో అవకతవకలకు పాల్పడిన బాధ్యులను శిక్షించాలని లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. నాలుగు పేజీలతో కూడిన లెటర్ రాశారు. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బష్కరిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా సమావేశాన్ని బష్కరిస్తున్నామని తెలిపారు. లేఖ ద్వారా న�
జూబ్లీహిల్స్ లో మొన్న ఒక బాలికపై నలుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మీరు సిగ్గుపడాల్సిన విషయం కాదా..? ఘటన జరిగిన తర్వాత నాలుగైదు రోజులపాటు పోలీసులు, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలు, వర్గాలు, మతాల కలయిక అన్నారు. వ్యక్తికన్నా వ్యవస్థ ముఖ్యం, పార్టీ ముఖ్యం అన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు. పామూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.