Home » Operation Ganga
సలాం ఇండియన్ ఆర్మీ.. సేఫ్గా భారత్ చేరిన స్టూడెంట్స్
ప్రపంచ దేశాల మధ్య భారత్ శక్తివంతంగా ఎదుగుతుండడంతోనే యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Operation Ganga : యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆపరేషన్ గంగలో భాగంగా వందలాది మంది భారతీయులను ఎయిరిండియా విమానాల్లో సేఫ్గా తీసుకొచ్చింది.
‘ఆపరేషన్ గంగ’ పేరుతో యుక్రెయిన్ నుంచి భారతీయులను విమానాల ద్వారా తీసుకొస్తున్న క్రమంలో భారత వాయు సేన కూడా రంగంలోకి దిగనుంది.
Operation Ganga నిర్విరామంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం దాకా యుక్రెయిన్లోని భారతీయులతో 5 విమానాలు భారత్ చేరగా..
యుక్రెయిన్ యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్ర్రకియ కొనసాగుతోంది. భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు ఆపరేషన్ గంగ మరింత వేగవంతంగా కొనసాగుతోంది.