Home » Operation Lotus
దక్షిణ తెలంగాణలో బీజేపీకి కాస్త సానుకూల వాతావరణం ఉన్న పాలమూరులో పట్టు సాధించేందుకు బీజేపీ పెద్ద స్కెచ్చే వేసిందంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే ప్లాన్లో ఉందట కాషాయ ద�
BJP: బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యే మహేశ్ గౌడ్ సమక్షంలో బీజేపీలో ఈ చేరికలు జరిగాయి.
గురువారం గుజరాత్తోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుందునే ప్రచారం మొదలైంది.
పంజాబ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 93 మంది ఎమ్మెల్యేలు ‘ఆప్’కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని పంజాబ్ సీఎం అన్నారు.
ఓ వైపు.. రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ యాత్ర చేస్తుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ చోడో అనుకుంటూ కమలదళంలో చేరిపోతున్నారు. హస్తం పార్టీ ఉనికే లేకుండా చేసే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ గోవాలో ఆపరేషన్ లోటస్ అమలు చేసింది చివరి నిమిషం దాకా ఎ�
గోవా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ 'ఆపరేషన్ లోటస్'ను అన్ని రాష్ట్రాలలో చేపడుతోందని మండిపడ్డారు. పంజాబ్లో రూ.25 కోట్లతో ఎమ్మెల్యేను కొనేందుకు యత్నించారని ఆరోపించారు. గోవాలో ఎమ్మెల్యేలను ఎంత ధ�
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ప్రారంభం కావడం.. అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షకు వెళ్లడం, అక్కడ ఓడడం, తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, చివరగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం.. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో �
బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ‘ఆపరేషన్ కమలం’ పేరుతో సాగిన ఈ కుట్రపై విచారణ జరపాలని ‘ఆప్’ డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆప్ నేతలు నిరసనకు దిగారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలు కూలిపోవడం.. వెంటనే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ.. అన్ని ప్రభుత్వాల్ని హత్య చేసుకుంటూ వస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఇప్పటివరకు గ�
ఆపరేషన్ కమలం విఫలం