Home » Operation Sindhura
పాకిస్థాన్ నీచస్థితికి దిగజారుతోంది. ఏకంగా పిల్లలను కూడా యుద్ధంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలను తగ్గించుకోవాలని పాకిస్థాన్, భారత్ దేశాలకు చైనా సూచిస్తుంది.
భారత ఆర్మీ ఉగ్రవాదులకు స్థావరంగా మారిన సరిహద్దు ప్రాంతాల్లోని లాంచ్ ప్యాడ్ లపై మెరుపుదాడులు చేసింది.
మురళినాయక్ స్వస్థలం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా. మురళికి చిన్నతనం నుండే దేశభక్తి ఎక్కువ.