-
Home » oppose
oppose
Vasantha Mulasavalagi: ముస్లింలకు నిజంగా ధ్వేషమే ఉంటే ఒక్క హిందువు మిగిలేవారు కాదట!.. వివాదాస్పదమవుతున్న రిటైర్డ్ జడ్జి వ్యాఖ్యలు
ముస్లింలు హిందూ వ్యతిరేకులు అంటున్నారు. ముస్లింలు అది చేశారు, ఇది చేశారని అని ఆరోపించేవారు తొలుత దేశంలో 700 సంవత్సరాల ముస్లింల పాలన ఏం చెబుతుందో తెలుసుకోవాలి. అక్బర్ భార్య హిందువు. అక్బర్ తన రాజ్యంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించారు. ఆ ఆలయాన్ని �
Farmers Oppose : ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కేంద్రం ఇంతవరకు కూడా రద్దు చేయలేదని రైతు సంఘాల నేతలు అన్నారు.
Rakesh Asthana : కేంద్రం-కేజ్రీ సర్కార్ మధ్య కొత్త రగడ
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం-కేంద్రం మధ్య మరో వివాదం మొదలైంది.
కేంద్రం ప్రతిపాదనలను వ్యతిరేకించిన రైతు సంఘాలు…ఈనెల 12న దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు
Farmers’ unions opposed central proposals : నూతన వ్యవసాయ చట్టాల్లో మార్పులను అంగీకరిస్తూ కేంద్రం పంపిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. సింఘూ సరిహద్దులో సమావేశమైన రైతు సంఘాల నేతలు చట్టాల్లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. నూతన వ�
సగం మంది రైతులకు కొత్త వ్యవసాయ చట్టాల గురించి తెలీదంట
farm laws: వ్యవసాయంలో సంస్కరణల పేరుతో మోడీ ప్రభుత్వం ఇటీవల మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు,విపక్షాలు పెద్ద ఎత్తున నిరసలు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో అయ
భావోద్వేగంతో INS Viraat కు వీడ్కోలు..తుక్కు కింద అమ్మేయనున్నారు
INS Viraat Grand Old Lady : ‘ది గ్రాండ్ ఓల్డ్ లేడీ’గా ఖ్యాతిగాంచిన విమానవాహక నౌక ‘INS Viraat’ త్వరలో కనుమరుగుకానున్నది. గుజరాత్లోని అలంగ్లో విడభాగాలుగా చేసి తుక్కు కింద అమ్మేయనున్నారు. మూడేండ్ల క్రితమే సేవల నుంచి ఈ నౌక వైదొలగింది. శనివారం ముంబాయి నావల్ డా�
హర్యానాలో బీజేపీ సర్కార్ కుప్పకూలనుందా? దుశ్యంత్ రాజీనామా చేస్తారా?
మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాటు ఆ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర�
గిల్గిట్-బాల్టిస్థాన్ కు రాష్ట్ర హోదా ఇస్తాం…పాకిస్తాన్
కశ్మీర్ అంశంలో ఎన్నిసార్లు భంగపాటు ఎదురైనా.. వక్రబుద్ధిని మార్చుకోని పాకిస్తాన్ ఇప్పుడు… పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతానికి పూర్థిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే ప్రధాని ఇమ్రా�
అలా చేస్తే పంజాబ్ అగ్నిగుండమవుతది…కేంద్రానికి సీఎం హెచ్చరిక
సట్లెజ్ యమునా అనుసంధానంపై ముందుకు సాగాలని కేంద్రం నిర్ణయించుకుంటే పంజాబ్ ప్రజలు సహించరని సీఎం అమరీందర్ సింగ్ హెచ్చరించారు. సట్లెజ్-యుమునా లింక్ కెనాల్ పూర్తయితే పంజాబ్ అగ్నిగుండమవుతుందని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టు ప
నేను బతికున్నంత వరకు సీఏఏ అమలు కానివ్వను : మమతా బెనర్జీ
తాను బతికున్నంత వరకు పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు కానివ్వబోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.