Home » Orders
ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ ను మార్చారని, ట్యాంపరింగ్ చేశారని శ్రీనివాస్ గౌడ్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కోర్టుల నుంచి ఈ డిమాండ్కు పలుమార్లు వచ్చింది. సెప్టెంబరు 2021లో ఇదే అలహాబాద్ హైకోర్టు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి, చట్టం చేయాలని సూచించింది. అంతకుముందు 2017ల�
ఈ ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’ (Valentine's Day) జరుపుకోవడానికి దేశంలోని ప్రేమపక్షులు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ‘వాలెంటైన్ వీక్’లోని ఒక్కో రోజును ఆస్వాదిస్తున్నారు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆశ్చర్యకరమైన ప
మహిళల ఉన్నత చదువులపై తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు.. పరీక్షలకు అనుమతి ఇవ్వొదంటూ ఆదేశాలు అఫ్ఘనిస్తాన్ లో మహిళల ఉన్నత చదువులపై తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. మహిళల చదువుపై అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆంక్షలు రెట్టింపు చేసింది.
తను ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ చేయలేదని జొమాటో సంస్థపై కేసు వేశాడు ఒక లా స్టూడెంట్. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నష్టపరిహారం చెల్లించాలని జొమాటోను ఆదేశించింది.
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ శుక్రవారం తీర్పు ఇచ్చిం�
ప్రాడక్టర్ ఆర్డర్ చేసేటప్పుడే పూర్తి పేమెంట్ చేశానని చేతన్ కుమార్ తెలిపాడు. కాగా, ఈ డెలివరీని తెరుస్తుండగా వీడియో తీశారు. ఆన్లైన్ మోసాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయమై తమకు ఇంకా ఎలాంటి �
వాస్తవానికి అదనపు నిర్మాణాలను రెగ్యూలరైజ్ చేయాలని జూన్లో బీఎంసీని నారాయణ రాణె ఆశ్రయించారు. దీనిని బీఎంసీ తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ నిర్మాణాలు కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్జడ్), ఫ్లోర్ స్పేస్ ఇండెక�
ఈ ఘటన జరిగిన గంటల్లోనే ఆరుగురు నేరస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్తులు చోటు, జునైద్, సుహైల్, కరీముద్దీన్, ఆరిఫ్, హఫీజ్ ఉర్ రెహమాన్ అని పోలీసులు వెల్లడించారు. వీరిలో జునైద్ను పట్టుకోవడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని, పారిపోతుండే క�
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు హలో బదులుగా వందేమాతరం అని చెప్పాలని తమ శాఖ అధికారులను కోరినట్లు అటవీ శాఖ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సుధీర్ ముంగంటివార్ అంతకుముందు మీడియాతో చెప్పిన విషయం తెలిసి�