-
Home » Orphans
Orphans
టీజీఎస్ఆర్టీసీ వినూత్న సేవా కార్యక్రమం.. యాత్రాదానం.. ఏంటీ యాత్రాదానం, ఎవరి కోసం.. పూర్తి వివరాలు..
September 9, 2025 / 10:48 PM ISTఏంటీ యాత్రాదానం, ఇది ఎవర కోసం తీసుకొచ్చారు, ఏ విధమైన ఉపయోగం కలగనుంది.. తెలుసుకుందాం..
ఉప ముఖ్యమంత్రి జీతం మొత్తం వాళ్ళకే.. పదవిలో ఉన్నంత కాలం అంతే.. పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం..
May 10, 2025 / 09:19 AM ISTఏకంగా ఆయన పదవిలో ఉన్నంతకాలం వచ్చే జీతాన్ని వాళ్ళ కోసం ఇచ్చేస్తానని పవన్ ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
Sreeleela : అనాథ పిల్లలతో శ్రీలీల రాఖీ సెలబ్రేషన్స్.. సినిమాలతోనే కాదు మంచితనంతో కూడా ఫిదా చేస్తున్న శ్రీలీల..
September 2, 2023 / 11:56 AM ISTతాజాగా రాఖీ పండగ జరగడంతో శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలతో రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకుంది.
Supreme Court :కరోనా వల్ల అనాథలైన పిల్లల్ని గుర్తించటంలో ఆలస్యం చేయొద్దు
July 28, 2021 / 12:37 PM ISTకోవిడ్ వల్ల అనాథలుగా మారిన పిల్లల్ని గుర్తించటంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు సూచించింది. అనాథ పిల్లలను సాధ్యమైన త్వరగా గుర్తించాలని సూచించింది. ఈ ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని స్పష్టంచేసింది.
Children Orphaned: కరోనా కారణంగా దేశంలో ఎంతమంది పిల్లలు అనాథలయ్యారంటే?
June 8, 2021 / 03:42 PM ISTకరోనావైరస్ మహమ్మారి దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కులను కోల్పోయాయి. ఈ సమయంలో 3,621 మంది పిల్లలు అనాథలుగా అవ్వగా, 26వేల మందికి పైగా తల్లి లేదా తండ్రిని…
Orphans by Covid: కొవిడ్ కారణంగా పేరెంట్స్లో ఏ ఒక్కరు పోయినా నెలకు రూ.1500
May 30, 2021 / 05:23 PM ISTకొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయి అనాథలైన పిల్లలకు నెలకు రూ.1500 చొప్పున బాల్ సహాయతా యోజన పథకం కింద చెల్లించనున్నారు. వారికి 18ఏళ్లు వచ్చేవరకూ డబ్బులు చెల్లిస్తామని..
CM Jagan : ఒక్కొక్కరి పేరు మీద రూ.10లక్షలు, సీఎం జగన్ కీలక నిర్ణయం
May 17, 2021 / 07:45 PM ISTరాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పిన జగన్ సర్కార్ ఆ దిశగా ముందడుగు వేసింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్…
CM Jagan : కరోనాతో అనాథలైన పిల్లలను ఆదుకుంటాం, సీఎం జగన్ గొప్ప మనసు
May 17, 2021 / 04:09 PM ISTకరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్…
దిల్రాజు పెద్ద మనసు: అనాథలకు నేనున్నా అంటూ అండగా..
August 2, 2020 / 02:00 PM ISTటాలీవుడ్ మోస్ట్ సక్సెస్పుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్గా దిల్ రాజు మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను…