Home » Orphans
ఏకంగా ఆయన పదవిలో ఉన్నంతకాలం వచ్చే జీతాన్ని వాళ్ళ కోసం ఇచ్చేస్తానని పవన్ ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
తాజాగా రాఖీ పండగ జరగడంతో శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలతో రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకుంది.
కోవిడ్ వల్ల అనాథలుగా మారిన పిల్లల్ని గుర్తించటంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు సూచించింది. అనాథ పిల్లలను సాధ్యమైన త్వరగా గుర్తించాలని సూచించింది. ఈ ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని స్పష్టంచేసింది.
కరోనావైరస్ మహమ్మారి దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కులను కోల్పోయాయి. ఈ సమయంలో 3,621 మంది పిల్లలు అనాథలుగా అవ్వగా, 26వేల మందికి పైగా తల్లి లేదా తండ్రిని కోల్పోయారు.
కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయి అనాథలైన పిల్లలకు నెలకు రూ.1500 చొప్పున బాల్ సహాయతా యోజన పథకం కింద చెల్లించనున్నారు. వారికి 18ఏళ్లు వచ్చేవరకూ డబ్బులు చెల్లిస్తామని..
రాష్ట్రంలో కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలను ఆదుకుంటామని చెప్పిన జగన్ సర్కార్ ఆ దిశగా ముందడుగు వేసింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఒక్కొక్కరి పేరు మీద రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం జగన్ అధికా
కరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాంటి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం�
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్పుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్గా దిల్ రాజు మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుక�