Home » OTP
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లను అలర్ట్ చేస్తోంది. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జియో తమ 426 మిలియన్ల మంది యూజర్లకు మెసేజ్ లు పంపుతోంది.
ఆన్ లైన్ మోసాలు పెరిగిపోయాయి. రెప్పపాటులో సైబర్ క్రిమినల్స్ డబ్బు దోచేస్తున్నాయి. దీంతో బ్యాంకులు ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ
మొబైల్ ఫోన్ యూజర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ పెయిడ్కు లేదా ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కు మారాలంటే ఇకపై సిమ్ మార్చాల్సిన అవసరం లేదు. కేవలం ఓ ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) ద్వారా మార్చుకోవచ్చు.
మీకు బ్యాంకు అకౌంట్, పేమెంట్స్, ఆధార్, కొవిడ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఓటీపీలు, ఇతర ఎస్ఎంఎస్ లు రావడం లేదా? అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. మరో 24 గంటల్లో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఎప్పటిలానే బ్యాంకు ఓటీపీలు, �
Aadhar OTP: ఉత్తరప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్.. ఆధార్ కార్డ్ నెంబర్లు, వన్ టైం పాస్వర్డ్లు, బ్యాంక్ డిటైల్స్ ఎవ్వరికీ షేర్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే కొవిడ్-19 వ్యాక్సిన్ ఆధార్ నెంబర్ ప్రకారమే ఇస్తుండటంతో ముందుగా ఫోన్లు చేసి ఆధార్ నె
online cheatings: పండుగ సీజన్ వచ్చేసిందంటే.. కొత్త బట్టలు కొనుక్కోవాలని, బోనస్లు పడితే ఇంట్లోకి కొత్త వస్తువు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. ఈ కరోనా టైంలో బయటికి వెళ్లి షాపింగ్ చేస్తే వైరస్ రూపంలో కొత్త బోనస్ వచ్చే ప్రమాదం ఉంది. అదేదో ఆన్లైన్లో కొ�
WhatsApp hack of celebrities in Hyderabad: హైదరాబాద్లో పలువురు ప్రముఖుల వాట్సాప్ హ్యాక్ అయింది. ఎమర్జెన్సీ మెసేజ్ల పేరుతో సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు. ఎమర్జెన్సీ హెల్ప్ అంటూ ఆరు డిజిట్ల కోడ్తో ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. ఓటీపీ నెంబర్ �
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త ఏడాది 2020 నుంచి కొత్త విధానం తీసుకురానుంది. అదే OTP. ఇకపై SBI ఏటీఎంలలో డబ్బు డ్రా
ఏటీఎంల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10వేలు ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘కెనరా బ్యాంకు ఏటీఎం�
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. అమాయకులను నమ్మించి బ్యాంకు OTPలను సైబర్ ఫ్రాడ్స్ దొంగిలించి వారి బ్యాంకు ఖాతాలోని సొమ్మును దోచేస్తున్నారు. డెబిట్ కార్డు ద్వారా కొత్త సదు