Home » OTT
ఇటీవల సూపర్ హిట్ సినిమాలే నెల రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది యావరేజ్, ఫ్లాప్ సినిమాలు అయితే చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మైఖేల్ సినిమా కూడా చాలా త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మైఖేల్ సినిమా ఫిబ్రవరి 3న థియేటర్స్ లో ర
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ కి చెందిన ఓటీటీ కూడా ఉంది. ఆల్ట్ బాలాజీ పేరుతో ఇది రన్ అవుతుంది. ఈ ఓటీటీలో నార్మల్ సినిమాలు, సిరీస్ లతో పాటు బోల్డ్, రొమాంటిక్, 18+ సినిమాలు, సిరీస్ లు కూడా ఉంటాయి. 18+ కంటెంట్ కూడా ఉండటంతో ఈ ఓటీటీకి యూత్ లో మంచి ఆదరణ ఉంది. �
ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ఈ ఓటీటీలు అనేక ఆఫర్లు పెట్టడం, కొత్త కొత్త సినిమాలు, సిరీస్ లను ఇవ్వడం చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ ఓటీటీ పోటీ నడుస్తుంది. సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉన్న ఇండియా లాంటి దేశాల్లో ఓటీటీలు అందరికి రీచ్ అ�
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'తునివు'. తెలుగులో 'తెగింపు' టైటిల్ తో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. సంక్రాంతి కానుకగా వచ్చిన యాక్షన్ హీస్ట్ చిత్రం యాక్షన్ మూవీ లవర్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఓటిట
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ కశ్యప్ దీనిపై స్పందిస్తూ.. నేను సింపుల్ గా డబ్బులు సంపాదించాలనుకుంటే ఈ సినిమాని ఓటీటీకి అమ్మితే సరిపోతుంది. కానీ నా సినిమాలో నటించిన నటీనటులు...............
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘18 పేజెస్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర
టెడ్ సరండోస్, గ్రెగ్ పీటర్స్ ఇప్పుడు కొత్త సహ-CEOలుగా ఉన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ లో వాళ్ళు మాట్లాడుతూ ఇండియన్ సినిమా గురించి కూడా మాట్లాడారు. 'నెట్ఫ్లిక్స్ ని పైకి తీసుకురావడానికి.............
ఇక ఇటీవల సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో ముందే చెప్పేస్తున్నారు. కొన్ని సినిమాల వాళ్ళు థియేటర్లో సినిమా రిలీజ్ ముందే ఓటీటీ, శాటిలైట్ స్ట్రీమింగ్ పార్టనర్స్ తెరపై వేస్తున్నారు. తాజాగా రిలీజయిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమ�
గత కొంత కాలంగా బాలీవుడ్ లో పలు సినిమాలుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సెన్సార్ లేకపోవడంతో ఇటీవల కాలంలో ఓటిటిలో విడుదలవుతున్న కొన్ని వెబ్ సిరీస్ లో హిందూ ధర్మాన్ని కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీంతో ఇటువంటి చర్యలను �
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న అనుపమ తర్వాత సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడం ఆశ్చర్యం. అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ లో నటించిన 'బటర్ ఫ్లై' సినిమా గత సంవత్సరమే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడింది. గతంలో ఈ సినిమ�