-
Home » outside
outside
EctoLife: రంగు, రూపం ఎంచుకొని మరీ పిల్లల్ని కనొచ్చట. అది కూడా గర్భం అవసరం లేకుండానే!
ఇది అందుబాటులోకి రావాలంటే నైతిక నిబంధనలు తొలగాలని హషీం అంటున్నారు. మానవ అండంపై పరిశోధన, కృత్రిమ గర్భధారణ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక నైతిక నిబంధనలున్నాయని, తాను ఇప్పటికే వ్యవస్థను పూర్తిగా తయారుచేసినప్పటికీ, ఆ నిబంధనలన్నీ తొలగితే�
తండ్రి ఆఖరి కోరిక : నా అస్థికలను బీరులో కలిపి అక్కడి డ్రైనేజీలో పొయ్యండీ..
son pours father’s ashes in drain outside pub : ఓ తండ్రి అయినా తాను చనిపోయాక తన అస్థికలను పవిత్రమైన నదుల్లో కలపాలని కోరతాడు. కానీ ఎప్పుడూ ఎక్కడా విననటువంటి వింత కోరిక కోరాడో తండ్రి. తాను చనిపోయాక తన సాగరం (సముద్రం)లోనే లేకా నదుల్లోనో..లేదా నదుల సంగమంలోనో కలపాలని కోరలేద�
ఉత్తరాఖండ్ జలవిలయం : తన వాళ్ల కోసం కుక్క ఎదురు చూపులు
Tapovan tunnel waiting for men he knew : ఉత్తరాఖండ్ జలవిలయం ఘటన ఇంకా మరిచిపోవడం లేదు. దాదాపు 25 నుంచి 35 మంది దాక సొరంగంలో ఇరుక్కపోయారు. ఇందులో కొంతమందిని రెస్క్యూ టీం రక్షించగా..మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే..ఓ కుక్కను చూస్తే..మాత్రం అందరికీ జాలి కలుగుతోంది. ఘట�
సోషల్ మీడియా పవర్, బాబా కా ధాబా ఎదుట ఫుల్ రష్, పెద్దాయన కన్నీళ్లు తుడిచారు.
BabaKaDhaba : సోషల్ మీడియా పవర్ ఏంటో మరోసారి నిరూపితమైంది. ఓ పెద్దాయన దీనావస్థల ఉన్న వీడియోకు ఫుల్ రెస్పాండ్ వచ్చింది. ఆ పెద్దాయన కన్నీళ్లు తుడిచారు. ఆయనకు సాయం చేయడానికి ఓ దండులా కదిలారు. దాబాకు వెళ్లి…అడిగింది తయారు చేయించుకుని తినేసి…డబ్బులు �
విమానంలో మంటలు..అందరూ చనిపోతారని అనుకున్నారు..కానీ
Terrifying video : మిలటరీ ఛార్డర్ ఫ్లైట్ లో చెలరేగిన మంటలు అందర్నీ కలవరపెట్టాయి. ఆకాశంలో విమానం..రెక్కపై చెలరేగిన మంటలు..అందులో ఉన్న ప్రయాణీకులను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. గాలికి విపరీతంగా మంటలు వ్యాపిస్తుండడంతో ఇక తాము బతకమని అందరూ అనుకున్నారు. క
మణిపూర్ అసెంబ్లీ బయట గ్రెనేడ్ దాడి
మణిపూర్ అసెంబ్లీ కాంప్లెక్స్ బయట ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సిఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.
నాడు తిండి కోసం..నేడు చదువు కోసం : వైరల్ ఫొటో చిన్నారికి స్కూల్లో అడ్మిషన్
హైదరాబాద్లోని గుడిమల్కాపూర్లో ఒక ఖాళీ గిన్నె ని చేతిలో పట్టుకొని ఓ తరగతి ఎదుట నిల్చొని విద్యార్థుల వైపు దీనంగా చూస్తున్న ఫొటోను ‘ఆకలి చూపు’ అనే శీర్షికతో మూడు రోజుల క్రితం ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిడం,అది వైరల్ గా మారిన విషయం తెలిస
Delhiలో దారుణం : గుడ్లు తిన్నాడని బాలుడిని కాల్చేశాడు
దేశ రాజధానిలో మరో ఘోరం జరిగిపోయింది. క్షణికావేశంలో ప్రాణాలను తీసేస్తున్నారు. పట్టపగలు..నడి రోడ్డుపై పాశవికంగా హత్యలు చేస్తున్నారు. దుకాణం ఎదురుగా గుడ్లు తింటున్నాడని ఓ బాలుడిని కాల్చిపారేశారు. అయితే..ఇందులో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఇ�