-
Home » over suspicion
over suspicion
Delhi, Mumbai : శాంసంగ్ కార్యాలయాలపై డీఆర్ఐ ఆకస్మిక దాడులు
July 9, 2021 / 01:21 PM IST
శాంసంగ్ కార్యాలయాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిందన్న అనుమానాలతో ముంబై, ఢిల్లీల్లోన ఉన్న శాంసంగ్ కార్యాలపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు.