Home » p
సెనెగల్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మస్సాట్ సంబ్ తోటి పార్లమెంట్ సభ్యురాలు యామి నదియా గింబేను తొలుత చెంపదెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో పార్లమెంట్ ఒక్కసారిగా యుద్ధవాతావరణం నెలకొంది.
ఒకే హెలికాప్టర్ లో పీఎం మోడీ, సీఎం జగన్, ఏపి గవర్నర్ బిశ్వభూషన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమవరం బయలుదేరారు.
విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ సీఎం జగన్ ను ఎల్జీ పాలిమర్స్ ప్రతినిధులు కలిశారు. గ్యాస్ లీక్ ఘటన సంబంధించి ప్రతినిధులు.. సీఎంకు వివరించారు. ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదంపై ఇప్పటికే విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఫారెస్టు అండ్ ఎన్విరాన్ మెంట్ స్పెషల్ �