Home » paddy farmers
సూర్యాపేట జిల్లాలో రైతన్న ఆవేదన
తెల్ల బియ్యం చూసి ఉంటారు. దానితో చేసే అన్నం తినీ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఈ నేపధ్యంలో నల్ల బియ్యం తెరపైకి వచ్చాయి. నల్ల బియ్యం అన్నాన్ని తినేందుకు కొందరు మొగ్గు చూపుతున్నారు. దీంతో నల్లవరి సాగు చేసేందుకు రైతులు ఆస�
ధాన్యం బకాయిలు, ధాన్యానికి మద్దతు ధర వంటి వ్యవసాయ అంశాలపై సీఎం జగన్ కు చంద్రబాబు రాసిన లేఖపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.
Chandrababu-CM Jagan : ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, తక్షణమే చెల్లింపులు జరపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు. మద్దతు ధరకు కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించార�
డెల్టా ప్రాంతంలో ఎలుకల బెడద ఒక్కసారిగా పెరిగిపోయింది. కీలక దశలో ఉన్న వరి చేలను రాత్రికి రాత్రే ఇవి ధ్వంసం చేస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. కొద్ది రోజుల్లో చేతికందే పంటను ఎలాగైనా కాపాడుకొనేందుకు రైతులు రూ.వేల కొద్దీ వ్యయం చేయాల�
నిజామాబాద్: ధాన్యం కొనుగోలులో క్వింటాల్కు 5 కిలోల తరుగు తీయడం పై నిరసనగా నిజామాబాద్ జిల్లా నవిపెట్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాలం పండించిన పంటకు తరుగు తీసుకొని మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని రైతులు నిరసనకు దిగారు. సొసైటీ ఆధ్వర�