-
Home » paddy farmers
paddy farmers
సూర్యాపేట జిల్లాలో రైతన్న ఆవేదన
April 13, 2022 / 08:10 PM ISTసూర్యాపేట జిల్లాలో రైతన్న ఆవేదన
Black Rice : నల్ల బియ్యానికి పెరుగుతున్న డిమాండ్, కిలో రూ.200… నల్ల వరిసాగు వైపు రైతుల మొగ్గు
June 30, 2021 / 05:17 PM ISTతెల్ల బియ్యం చూసి ఉంటారు. దానితో చేసే అన్నం తినీ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఈ నేపధ్యంలో నల్ల బియ్యం తెరపైకి వచ్చాయి. నల్ల బియ్యం అన్నాన్ని తినేందుకు కొందరు…
Sajjala Ramakrishna Reddy : జగన్ పాలనలో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది
June 17, 2021 / 05:09 PM ISTధాన్యం బకాయిలు, ధాన్యానికి మద్దతు ధర వంటి వ్యవసాయ అంశాలపై సీఎం జగన్ కు చంద్రబాబు రాసిన లేఖపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.
Chandrababu-CM Jagan : ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి.. సీఎం జగన్కు చంద్రబాబు లేఖ
June 17, 2021 / 07:44 AM ISTChandrababu-CM Jagan : ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, తక్షణమే చెల్లింపులు జరపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్కు లేఖ రాశారు. మద్దతు ధరకు…
rat catching in delta area : ఎలుకను పడితే 100రూ…ముచ్చెమటలు పట్టిస్తున్న మూషికాలు…
April 3, 2021 / 11:01 AM ISTడెల్టా ప్రాంతంలో ఎలుకల బెడద ఒక్కసారిగా పెరిగిపోయింది. కీలక దశలో ఉన్న వరి చేలను రాత్రికి రాత్రే ఇవి ధ్వంసం చేస్తుండటంతో అన్నదాతలు బెంబేలెత్తుతున్నారు. కొద్ది రోజుల్లో చేతికందే పంటను ఎలాగైనా కాపాడుకొనేందుకు రైతులు…
నిజామాబాద్ లో ధాన్యం రైతుల నిరసన
April 29, 2019 / 11:19 AM ISTనిజామాబాద్: ధాన్యం కొనుగోలులో క్వింటాల్కు 5 కిలోల తరుగు తీయడం పై నిరసనగా నిజామాబాద్ జిల్లా నవిపెట్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాలం పండించిన పంటకు తరుగు తీసుకొని మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని…