padma awards 2019

    “పద్మ” పురస్కారాలు అందచేసిన రాష్ట్రపతి 

    March 16, 2019 / 01:51 PM IST

    ఢిల్లీ : పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్ లో శనివారం వైభవంగా జరిగింది. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్  అవార్డులను ప్రదానం చేశారు.  2019 పద్మ పురస్కారాలకు మొత్తం 112 మంది ఎంపికయ్యారు. 47 మందికి ఈ నెల 11న రాష్ట్రపతి అవార్డ�

10TV Telugu News