Home » Padma Awards 2024
2006లో చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషన్ కు ఎంపిక కావడం విశేషం.
తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ దక్కింది. ఈ సారి మొత్తం 110 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది.