Home » Padma Vibhushan
చిరంజీవి కోసం మళ్ళీ టాలీవుడ్ అంతా ఒకచోటికి రాబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
ఇద్దరు పద్మ విభూషణులు ఒకేచోట చేరారు. మెగాస్టార్ చిరంజీవి నేడు సాయంత్రం వెంకయ్యనాయుడు వద్దకు స్వయంగా వెళ్లి శాలువాతో సత్కరించి అభినందించారు. వెంకయ్యనాయుడు కూడా చిరంజీవిని సత్కరించారు.
మెగాస్టార్ కి నిన్న రాత్రి నుంచే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు చిరంజీవికి కంగ్రాట్స్ చెప్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవిని దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ వరించింది.
2006లో చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషన్ కు ఎంపిక కావడం విశేషం.
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు ఈ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా కేంద్రం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించి�
రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది.
Padma Vibhushan for SP Bala Subramaniam : తెలుగు ప్రజలకే కాదు.. ఎస్పీ బాలు అంటే యావత్ దేశం మొత్తం సుపరిచితమే. తన గాన మాధుర్యంతో సినీ పరిశ్రమను ఏలిన ఈ దిగ్గజ సంగీతకారుడికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని కట్టబెట్టింది. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన ప
Akali’s Parkash Badal Returns Padma Vibhushan కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ర�
రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతల పేర్లను శనివారం (జనవరి 25, 2020)నాడు సాయంత్రం ప్రకటించింది. దేశంలో సామాజిక సేవలను అందించిన పలు రంగాల్లోని ప్రముఖులకు ప్రభుత్వం ఈ అవార్డులను అందజేయనుంద