Home » Padma Vibhushan
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర సర్కారు పద్మ పురస్కారాలను ప్రకటించింది.
ఈ అవార్డు కార్యక్రమంలో పాల్గొనే ముందు డ్రెస్సింగ్ రూమ్లో చిరంజీవికి ఓ చిన్న ఫోటో షూట్ను నిర్వహించారు.
చిరంజీవితో పాటు భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు.
విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి.. తప్పులేదు.. ఇది అవసరం కూడా. కానీ, రాష్ట్ర ఖజానా ఖాళీ చేసే ఉచితాలు సరికాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
అమెరికాలో పద్మవిభూషణ్ చిరంజీవికి అభిమానుల ఘన సత్కారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
ఉపాసన కొణిదెల.. మెగాపవర్ స్టార్ రామ్చరణ్ సతీమణి మాత్రమే కాదు అపోలో హస్పిటల్స్ ఫౌండర్ డా.ప్రతాప్ చంద్ర రెడ్డి మనువరాలు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిగిలిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నేడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించింది.
నంది అవార్డులపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. మాట అనడం.. మాట పడటం తన వల్ల కాదని అందుకే రాజకీయాలకి తాను పనికిరాలేదేమో అంటూ మాట్లాడారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
రిపబ్లిక్ డే నాడు కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి 'పద్మవిభూషణ్' ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవిని అరుదైన గౌరవం వరించడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ చిరుని కలుసుకొని అభినందనలు తెలియజేస్తున్నారు.
సోనూసూద్ కూడా ఆ ప్రెస్టీజియస్ అవార్డుకి అర్హులు. అయితే ఆయనకి ఏ రాజకీయ నాయకుడిని కాకాపట్టడం తెలియదు కదా అంటూ పూనమ్ కౌర్ పోస్ట్.