-
Home » Padmashri Award
Padmashri Award
పద్మశ్రీ అవార్డు ప్రకటన అనంతరం.. సీఎం చంద్రబాబుని కలిసిన రాజేంద్రప్రసాద్..
ఇటీవల నటుడు రాజేంద్రప్రసాద్ కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు రాజేంద్రప్రసాద్ ని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు.
మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను కలిసి మరీ అభినందించిన మెగాస్టార్.. ఫొటోలు..
కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు పద్మ అవార్డులను ప్రకటించగా అందులో మన తెలుగు సీనియర్ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దర్ని స్వయంగా కలిసి సత్కరించి అభినందనలు తెలిపా�
రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ తో సహా పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
సినిమా రంగం నుంచి కూడా పలువురు ఈ అవార్డులు సాధించారు.(Padma Awards 2026)
దిల్ రాజు మంచి మనసు.. పద్మశ్రీ వచ్చిన 'బలగం' కళాకారుడికి లక్ష రూపాయలు..
తాజాగా దాసరి కొండప్పకి పద్మశ్రీ వచ్చినందుకు బలగం చిత్రయూనిట్ అంతా ఆయన్ని సన్మానించారు.
Rajamouli : వెంటవెంటనేనా.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా.. కీరవాణికి పద్మశ్రీ అవార్డుపై రాజమౌళి స్పెషల్ పోస్ట్..
తాజాగా భారత ప్రభుత్వం పద్మ అవార్డుల్ని ప్రకటించింది. ఈ అవార్డులలో సంగీత దర్శకులు MM కీరవాణిని ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేసింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకి...............