Home » paid
సుకేశ్ చేసిన ఈ ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కొట్టి పారేశారు. గుజరాత్లో బీజేపీ దయనీయ పరిస్థితిలో ఉందని, ఆ కారణంగానే ఒక ఆర్థిక నేరాల మోసగాడిపై బీజేపీ ఆధారపడుతోందని, ఇది మోర్బీ విషాద ఘటనను పక్కదారి పట్టించేందుకు బీ
minister harish rao paid sarpanch interest: మంత్రి హరీష్ రావు ఏంటి మిత్తి(వడ్డీ) కట్టడం ఏంటి అనే సందేహం వచ్చింది కదూ. నిజమే, ఆయన మిత్తి కట్టారు. అదీ ఓ సర్పంచ్ కి. అసలేం జరిగిందంటే.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి మంత్రి హరీష
Donald Trump:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్నేళ్లుగా ఆదాయం పన్ను చెల్లించకుండా తప్పించుకున్నారు. దీనికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని రాసింది. గత రెండు దశాబ్ధాలకు చెందిన ట్రంప్ ఆదాయపన్ను వివరాలను పత్రిక సేకరించింది. గడిచిన
కరోనా వైరస్ కారణంగా దీర్ఘకాలంగా థియేటర్లు మూసివేయబడ్డాయి. ఈ కారణంగా, కొంతకాలం క్రితం మేకర్స్ తమ సినిమాలను డిజిటల్ ప్లాట్ఫామ్లలో విడుదల చేస్తున్నారు. OTTలోనే ఇప్పుడు బిగ్ స్టార్స్ సినిమాలు విడుదల అవుతున్నాయి. బాలీవుడ్ ప్రముఖులు అయితే డిజి�
నేను రూ. 50 కోట్ల లోన్ తీసుకున్నానంట..అందుకే లోన్ ఇవ్వనంటున్నారు బ్యాంకు వాళ్లు అంటున్నాడు ఓ ఛాయ్ వాల. అంతమొత్తం తీసుకుని ఏమి చేసుకుంటాను. అసలు..తన పేరిట అంత పెద్ద మొత్తంలో లోన్ ఎవరు తీసుకున్నారు ? అంటూ ప్రశ్నిస్తున్నాడు ఆ ఛాయ్ వాల. కరోనా వైరస్ క�
లాక్ డౌన్ (మే 3, 202) వరకు అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వంద లోపు కార్మికులు ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందాను భరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కార్మిక శాఖ చర్యలకు తీసుకోవడానికి సిద్ధమైంది.
భారతీయులను ఎవరూ విడదీయలేరని ప్రధాని మోడీ తెలిపారు. భారత సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చిహ్నం అన్నారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,అతని కేబినెట్ మంత్రులందరీ ఆదాయపు పన్నుని యూపీ ప్రభుత్వమే చెల్లించింది. గత రెండు ఆర్థికసంవత్సరాల నుంచి సీఎం యోగి,మంత్రలు ఆదాయపు పన్నుని రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. ఈ ఏడాది కూడా సీఎం,మంత్రులు కట్టవలసి
రోడ్లపై సురక్షితమైన ప్రయాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టాన్ని సవరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న వాహన చట్టంలో భారీ మార్పులు
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ భారత యుద్ధ నౌక INS విరాట్ ను తన వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకున్నారని,యుద్ధ నౌకను విహారయాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫుల్ సీరియస్ అయింది.మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీ�