Home » paid tributes
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారి కటుుంబ సభ్యులను పరామర్శించారు.
వ్యక్తిగా గౌతమ్ రెడ్డి అంటే తనకు బాగా ఇష్టం అన్నారు. గౌతమ్ రెడ్డి మృతితో భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేశామని వెల్లడించారు. రాజకీయాల్లో వైరుధ్యాలు, విభేదాలుంటాయన్నారు.
Chandrababu paid tributes to NTR : ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎన్టీఆర్ సతీమణి, ఏపీ తెలుగు అకాడమి చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమా�
MLA Balakrishna paid tributes to NTR : ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ 25వ వర్థంతి సందర్భంగా సోమవారం (జనవరి 18, 2021)న హైదరాబాద్లో�