Home » Paintings
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో నటించి తెలుగులో భారీ క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. దీంతో హిందీలోనే కాకుండా తెలుగులో కూడా వరుస సినిమాల్లో నటించే అవకా�
ఆ యువకుడి చేతికి ఉన్నవి రెండే వేళ్లు. ఆ రెండు వేళ్లతోనే అత్యద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తున్నాడు.
ఓ పంది ఎంచక్కా...చిత్రాలు గీసేస్తోంది. ఏంటీ ? పంది చిత్రాలు వేయడం ఏంటీ ? అనుకుంటున్నారా ? కానీ..అక్షరాల నిజం.
అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. భారత్ పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధిక
పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి చెందిన ప్రభుత్వం సీజ్ చేసిన ఖరీదైన పెయింటింగ్ లను అధికారులు మంగళవారం(మార్చి-26,2019) అధికారులు వేలంపాట వేయనున్నారు. ముంబైలో ఇవాళ నీరవ్ కి చెందిన 68 పెయింటింగ్ లను బహిరంగ వేలంపాటలో పెట�
ఆదివాసీల కళకు అమెజాన్ లో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో ఆదివాసీలు వేసిన పెయింటింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉండే కళాభిమానులను ఆదరణను చూరగొంటున్నాయి.