Home » pakistan cricket board
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్, ఇండియా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వచ్చే ఐసీసీ ప్రపంచ కప్లో అన్ని అగ్రశ్రేణి జట్లు పాల్గొంటాయని, అందులో పాకిస్థాన్ కూడా ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస మ్యాచ్ లలో తన బ్యాటింగ్ ప్రతిభతో ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలో అతను అరుదైన రికార్డును సృష్టించాడు. గతంలో ఏ కెప్టెన్ కూ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు
తాను హిందువును కావడంతో తనను అఫ్రిది విపరీతంగా ద్వేషించేవాడని వాపోయాడు. అంతేకాదు, దేశంలో నాకు చోటు లేదని..(Danish Kaneria Sensational Allegations)
17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ భేటీలో పాక్ 2023 ఆసియా కప్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకుంది.
అసలే న్యూజిలాండ్ జట్టు చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకుని వెళ్లిపోయిందని బాధలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో షాక్ తగిలింది. భద్రతా సిబ్బంది తిన్న బిర్యానీ