Home » pakistan cricket board
పీసీబీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియా స్వచ్ఛందంగా మ్యాచ్ను వీడినప్పటికీ పాయింట్ ఎలా ఇచ్చారని పీసీబీ ప్రశ్నించింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చి పాకిస్థాన్ నిండా మునిగిపోయినట్లు తెలుస్తోంది.
పాక్ క్రికెట్ బోర్డు పీఎస్ఎల్ పదో సీజన్ షెడ్యూల్ను విడుదల చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
భారత్తో మ్యాచ్కు ముందు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీని హైబ్రిడ్ పద్దతిలో నిర్వహించేందుకు పాకిస్థాన్ అంగీకరించినప్పటికీ ఐసీసీ ముందు రెండు డిమాండ్లు ఉంచింది..
ప్రస్తుత రోజుల్లో 15 రూపాయలు పెడితే ఏం వస్తుంది మహా అయితే ఓ టీ వస్తుందేమో గానీ ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ను చూడొచ్చునని తెలుసా..?
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లకు ఉండే క్రేజే వేరు.
టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది.