-
Home » pakistan cricket board
pakistan cricket board
భారత్ తో మ్యాచ్ బాయ్ కాట్ చేసినా ICC మమ్మల్ని ఏమీ చేయలేదు.. పాక్ పిచ్చి లాజిక్..
దురదృష్టవశాత్తు, సమస్యను పరిష్కరించే బదులు, ఐసీసీ కేవలం ప్రేక్షక పాత్ర పోషించిందనే వాస్తవాన్ని నేను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నా.
భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే .. అలా చేస్తే..
భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐసీసీ ( ICC) స్పందించింది.
టీ20 వరల్డ్ కప్.. పాకిస్తాన్ సంచలన నిర్ణయం
తన మ్యాచ్లను భారత్ లో కాకుండా శ్రీలంకలో ఆడేందుకు అనుమతించాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ అంగీకరించకపోవడంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీ20 వరల్డ్ కప్ పై పాకిస్థాన్ కొత్త డ్రామా..!
T20 World Cup 2026 : టీ20 వరల్డ్కప్ నేపథ్యంలో బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ పాకిస్థాన్ ప్రధానమంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్లారు.
పీసీబీ చీఫ్ నఖ్వి ఓవరాక్షన్.. గట్టి షాకిచ్చేందుకు సిద్ధమైన ఐసీసీ.. తలలు పట్టుకుంటున్న పాక్ క్రికెటర్లు..
ICC Warns Pakistan : పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టుపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుం
ఏం జరిగినా సరే పాక్తో మ్యాచ్లు ఆడాల్సిందే.. ప్లేయర్లకు లంక బోర్డు అల్టిమేటం..! లేదంటే..
శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ (PAK vs SL) పర్యటనలో ఉంది.
బాబోయ్ మేం ఉండం ఈ పాకిస్తాన్ లో... 8 మంది శ్రీలంక క్రికెటర్లు జంప్! కారణం ఇదే..
పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ (PAK vs SL)సందిగ్ధంలో పడింది
బాబర్ ఆజామ్, రిజ్వాన్లకు పీసీబీ మరో షాక్.. మొన్న టీ20 జట్టు నుంచి తొలగిస్తే.. నేడు ఏకంగా..
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్లకు పీసీబీ (PCB) వరుస షాక్లు ఇస్తోంది. ఆసియా కప్ 2025కి ఎంపిక చేసిన..
ఇకపై డబ్ల్యూసీఎల్లో ఆడం.. పూర్తిస్థాయిలో బ్యాన్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన
పీసీబీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియా స్వచ్ఛందంగా మ్యాచ్ను వీడినప్పటికీ పాయింట్ ఎలా ఇచ్చారని పీసీబీ ప్రశ్నించింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చి నిండా మునిగిన పాకిస్తాన్.. తలలు పట్టుకున్న అధికారులు.. ఎన్ని వందల కోట్ల నష్టమంటే?
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చి పాకిస్థాన్ నిండా మునిగిపోయినట్లు తెలుస్తోంది.