Home » Pakistan election 2024
రిగ్గింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో పాకిస్థాన్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న రీ పోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి సందేశాన్ని అందించారు. నాతోటి పాకిస్థానీలు.. మీరు చరిత్ర సృష్టించారు. నేను మీ గురించి గర్వపడుతున్నాను. దేశాన్ని ఏకంచేసినందుకు నేను దువునికి కృతజ్ఞతలు తెలపుతున్నాను అని అన్నారు.