Home » Pakistan floods
Pakistan Flash Floods: కొన్ని గంటల్లో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించి, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
పాకిస్థాన్ వరదలు ముంచెత్తున్న వేళ ఇస్లామిక్ దేశంలో మతసామరస్యం వెల్లివిరిసింది. వరదల్లో చిక్కుకున్న వందలాదిమందికి ఓ హిందూ దేవాలయం ఆశ్రయం కల్పిస్తోంది. బాధితులకు ఆహారం అందిస్తోంది.
పాకిస్థాన్ యువ క్రికెటర్ నసీమ్ షా పాకిస్థాన్ వరద బాధితులకు తనవంతు సహాయం అందించేందుకు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అఫ్గానిస్థాన్ మ్యాచ్లో వరుసగా రెండు సిక్సులు కొట్టి పాక్ జట్టు ఆసియా కప్ టోర్నీలో ఫైనల్ కు చేరేలా చేసిన బ్యాట్ను వేలం వే
పాకిస్తాన్లో వరదల వల్ల భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ దేశంలో దాదాపు 1,290 మంది మరణించగా, 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మొత్తం మూడు కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం ఉంది.
పాకిస్థాన్లో వరదలకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంతో ఆ దేశం ప్రపంచ దేశాల సాయాన్ని అర్థిస్తోంది. వరద సహాయ చర్యల్లో పాల్గొంటూ తమ అధికారులు, సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నట్లు పేర్కొంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సహకారం అందించాలని కో
లైవ్ లో వార్తలు చదువుతుండగా ఈగను మింగేసింది ఓ న్యూస్ రీడర్ . ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కిస్థాన్లో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు విరుచుపడుతున్నాయి. పాక్ లో ఈ అసాధారణ వరదలకు వాతావరణ మార్పులతో పాటు హిమాలయాలు కరగడం కూడా కారణం అని చెబుతున్నారు పరిశోధకులు. హిమాలయాల్లో మంచు ఫలకాలు రికార్డు స్థాయిలో కరిగిపోయాయని 15 ఏళ్లుగా హిమాలయాల్�
పొరుగుదేశం పాకిస్థాన్ వరదల్లో చిక్కుకొని విలవిల్లాడుతుంటే.. శత్రుదేశమైనా సాయమందించేందుకు భారత్ సన్నద్ధమైంది. దేశంలో ప్రజలు వరదల్లో చిక్కుకొని చస్తున్నా పాక్ ప్రధానికి మాత్రం పట్టనట్లుగా భారత్ పై మరోసారి విషాన్నికక్కాడు. సాయమందిస్తామని
వరదలతో అల్లాడిపోతున్న పాకిస్థాన్ కు ఆపన్నహస్తం అందించానికి భారత్ సంసిద్ధత వ్యక్తంచేస్తోంది.
పాకిస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆ దేశంలోని దాదాపు సగానికిపైగా ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకుపోయాయి. వేలాది మంది మరణించగా, లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పాక్ లో వరద బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకొని సాయం అందిం�