Home » Pakistan News
పఠాన్కోట్ ఉగ్రదాడిని పాకిస్థాన్లో ప్లాన్ చేసి అమలు చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసేందుకు నలుగురు ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చి పంపింది
అల్ఫాలా రోడ్లోని మదీనా మసీదు సమీపంలో మిలాద్ ఉన్-నబీ ఊరేగింపు కోసం ప్రజలు గుమిగూడుతుండగా పేలుడు సంభవించిందని మస్తుంగ్ అదనపు కమిషనర్ అతా-ఉల్-మునీమ్ డాన్కు తెలిపారు.
పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల పాకిస్థాన్ తాత్కాలిక హోంమంత్రి సర్ఫరాజ్ అహ్మద్ బుగ్తీ సంతాపం వ్యక్తం చేస్తూ, పేలుడును ఖండించారు. ఉగ్రవాదులకు మతం లేదా విశ్వాసం లేదని, రెస్క్యూ ఆపరేషన్లో అన్ని వనరులను ఉపయోగిస్తున్నామని చెప్పారు
భారత విదేశాంగ విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశాంగ నిర్ణయాలన్నీ ఆ దేశ ప్రభుత్వమే స్వతంత్రంగా తీసుకుంటుంది. రష్యా మీద ప్రపంచం ఎన్ని ఆంక్షలు విధించినా.. తక్కువ ధరలో ఆయిల్ వస్తే భారత్ కొనేసింది. ఆ విషయంలో అమెరికా సహా అనేక దేశాలు బెదిరింపులన�
పాకిస్తాన్లో అల్లకల్లోలం
పాకిస్తాన్కు చెందిన అతిపెద్ద న్యూస్ ఛానల్ డాన్ను కొందరు హ్యాకర్లు హ్యాక్ చేసినట్లుగా ఆ వార్తాసంస్థ ప్రకటించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మరియు వీడియోలలో భారతీయ త్రివర్ణపతాకం మరియు స్వాతంత్ర్య దినోత్సవ సందేశం ఛానల్ తెరపై క